Friday, 22 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 22 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
తెలుగు సినిమా
గుసగుసలు
Rashmika Mandanna Gets Busier In Bollywood
Written By
Last Updated :
Saturday, 7 February 2026 (18:39 IST)
Rashmika Mandanna: బాలీవుడ్లో బిజీ అవుతున్న రష్మిక మందన్న.. చేతినిండా సినీ అవకాశాలు
Publish:
Sat, 7 Feb 2026 (18:38 IST)
Updated:
Sat, 7 Feb 2026 (18:39 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్
:
తాజా వార్తలు
జగన్పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతాం..
కడపలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్.. వైకాపా అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి "వంచనలకు, రాజకీయ కుట్రలకు" పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తన సొంత నియోజకవర్గాన్ని, జిల్లాను కూడా తప్పుదోవ పట్టించారని లోకేష్ ఆరోపించారు.
వందరూపాయలతో మ్యాగీ, కూల్డ్రింక్స్తో బర్త్ డే చేసుకున్న బాలుడు.. వీడియో వైరల్
సాధారణంగా పుట్టిన రోజు అంటేనే ప్రస్తుతం కేక్ కట్ లేకుండా జరగట్లేదు. దీనికి తోడు స్నాక్స్ పంచడం, చాక్లెట్లు ఇవ్వడం, పార్టీ ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ బాలుడు చేసుకున్న పుట్టినరోజు ప్రస్తుతం ఇన్స్టాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్కు చెందిన ఓ కుర్రాడు ఒక మ్యాగీ ప్యాకెట్, కూల్ డ్రింక్స్తో బర్త్ డే చేసుకున్నాడు. సూరజ్ అనే బాలుడు సెలెబ్రేట్ చేసుకున్న ఈ బర్త్ డే పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సూరజ్కు శుభాకాంక్షలు తెలుపుతూ రకరకాలుగా స్పందిస్తున్నారు.
హైదరాబాద్లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల మార్కు
తెలంగాణలో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వడగాలుల పరిస్థితులతో సతమతమవుతూనే ఉన్నాయి. కనీసం 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైన నమోదవ్వగా, పలు మండలాల్లో అవి 46డిగ్రీల మార్కును కూడా దాటాయి. హైదరాబాద్లో, కార్వాన్ ప్రాంతంలో అత్యధికంగా 43.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, అంబర్పేటలో ఉష్ణోగ్రత 43డిగ్రీలకి చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో, పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 42డిగ్రీల పైనే కొనసాగింది.
జగన్ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ
జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో అమిత్ షాతో జరిగిన అంతర్గత సమావేశంలో జనసేనాని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అన్నట్లు తమకు తెలిసిందంటూ ప్రొఫెసర్ నాగేశ్వర రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు... జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరితే... ఆయన సుదీర్ఘకాల మిత్రుడనీ, ఆయనతో పెట్టుకోవద్దంటూ అమిత్ షా జనసేనానికి సూచించారని తనకు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసిందంటూ వెల్లడించారు.
తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్ను ధరించి కేన్స్లో మెరిసిన రష్మీ
మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకాట్ బ్రాండ్ అంబాసిడర్ అయిన రష్మీ ఠాకూర్, తెలంగాణ నేత కార్మికులు చేనేతగా 200 ఏళ్ల నాటి పోచంపల్లి ఇకాట్ను ధరించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేశారు. ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు చెందిన భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) చేనేతను హైలైట్ చేస్తూ, "పోచంపల్లి టు కేన్స్" అనే థీమ్తో కూడిన లుక్ను ప్రదర్శించి, ఆమె రెడ్ కార్పెట్పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos