1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:25 IST)

మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలి..

అత్యాచార నిందితులకు పోలీసులు ఎన్‌కౌంటర్‌తో తగిన గుణపాఠం చెప్పారని శ్రీరెడ్డి వెల్లడించింది.  ఇలాంటి ఘటనతో అత్యాచారం చేయాలనున్న వాళ్ల ఒంట్లో వణుకు పుట్టేలా చేసారని తెలిపింది. 
 
తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పీకే లాంటి వాళ్లను కూడా తెలంగాణ పోలీసుల మాదిరే ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని సంచలన పోస్ట్ చేసింది. 
 
అందులో పీకే అంటూ చెప్పినా.. అది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందే అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.