మంగళవారం, 15 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:50 IST)
మనవద్ద డబ్బులు ఎందుకండీ వుండట్లేదు....?
"మన అవసరానికి సరిపడా డబ్బులు మనవద్ద ఎందుకు వుండట్లేదు?" అడిగింది కల
"ఎందుకంటే నేను నెలకి 20 రోజులు పనిచేస్తాను. నువ్వేమో 30 రోజులు ఖర్చు పెడతావు కాబట్టి...." చెప్పాడు వాసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపాకు ఉన్న ఎన్నికల గుర్తును మార్చాలంటూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల సంఘానికి ఓ లేఖ కూడా రాశారు. పార్టీకి గుర్తు మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని, అందువల్ల వీలైనంత త్వరగా ఎన్నికల గుర్తును మార్చాలని ఆయన విన్నవించారు.
ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు
ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..
హైదరాబాద్ మలక్పేటలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాధితుడిని స్థానిక నివాసి చందు రాథోడ్ (40)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. చందు రాథోడ్ తన దినచర్య ప్రకారం వాకింగ్ ట్రాక్పై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు పార్కులోకి ప్రవేశించి అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వివాదంలో ఉంది. ఈ ఇంటిని క్రమబద్దీకరించాలని ఆయన ఎప్పటి నుంచో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను కోరుతున్నారు. అయినా అధికారుల్లో స్పందన లేదు. దీంతో చిరంజీవి పెట్టుకున్న దరఖాస్తుపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్రు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భర్తను భార్య హతమార్చింది. కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను చంపేసింది. ఈ కేసులో ఆమె సోదరుడు కూడా భాగస్వామిగా ఉన్నాడు. సోమవారం జిల్లాలోని కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఏఓఐ
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), డయాబెటిస్ మరియు హైపర్టెన్షన్ సహా బహుళ కోమోర్బిడిటీ సమస్యలతో పాటుగా అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సంక్లిష్టమైన, అరుదైన స్థితితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స చేసింది. పదేపదే మూత్రం ఆగిపోతుండటం, ఇన్ఫెక్షన్తో పాటుగా సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్నప్పటికీ ట్రాన్సఫర్మేషన్ అనుసరించి ప్రోస్టేట్ క్యాన్సర్ రోగ నిర్ధారణతో గుర్తించబడిన ఈ రోగి ఇప్పుడు సమగ్ర, లక్ష్య ఆధారిత చికిత్స తర్వాత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?
ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే మధుమేహం ఉంటే మాత్రం టీని వదులుకోవాల్సి వస్తుంది. ఐతే వారు త్రాగడానికి అనువైన, ఆరోగ్యకరమైన కొన్ని టీలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ తాగుతుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ అని పిలువబడే నాన్-డైరీ టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. చామంతి పూలతో చేసే టీ కెఫిన్ పదార్థాలు లేకుండా పువ్వుల నుండి తయారైన టీ. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్పై అవగాహన, టీకాల అవసరం
హైదరాబాద్: భారతదేశంలోని వైద్య నిపుణులు శ్వాస సంబంధిత సింకిటియల్ వైరస్(ఆర్ఎస్వి)పై అత్యవసర దృష్టిని సూచిస్తున్నారు. ఇది బాగా వ్యాపించే, కానీ తక్కువగా చర్చకు వచ్చే వైరస్గా పరిగణించబడుతోంది. ఇది ఐదేళ్ళలోపు పిల్లల్లో, శిశువుల్లో దిగువ శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణంగా మారుతోంది. ఆర్ఎస్వి సాధారణంగా మామూలు జలుబుగా భావించబడుతుంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 36 లక్షల ఆసుపత్రుల్లో చేర్పులు, దాదాపు లక్ష మంది ఐదేళ్ళ లోపు పిల్లల మరణాలకు కారణమవుతుంది. సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల శిశువుల జననంతో, భారత్ ఈ భారంలో పెద్ద వాటాను కలిగి ఉంది.