మంగళవారం, 24 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:50 IST)
మనవద్ద డబ్బులు ఎందుకండీ వుండట్లేదు....?
"మన అవసరానికి సరిపడా డబ్బులు మనవద్ద ఎందుకు వుండట్లేదు?" అడిగింది కల
"ఎందుకంటే నేను నెలకి 20 రోజులు పనిచేస్తాను. నువ్వేమో 30 రోజులు ఖర్చు పెడతావు కాబట్టి...." చెప్పాడు వాసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆన్లైన్లో నూడిల్స్ సూప్ ఆర్డర్ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...
భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళకు వింత అనుభవైంది. ఆన్లైన్లో సూప్ ఆర్డర్ చేస్తే.. సూప్తో పాటు మొబైల్ ఫోన్ కూడా వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. "మేము ఐక్యంగా నిలబడతాం. కూటమి పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఐక్యతను ఎవరూ భంగపరచరు" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతిలో జరిగిన సుపరిపాలన-తొలి అడుగు సమావేశంలో ప్రసంగిస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, "మాది మంచి ప్రభుత్వం కానీ మృదువైన ప్రభుత్వం కాదు. మేము అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక
2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చని, దీనివల్ల శిథిలాలు భూమి వైపు వేగంగా దూసుకుపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రభావం ప్రాణాలకు ప్రత్యక్ష ముప్పు కలిగించకపోయినా, ఉపగ్రహాలకు ముప్పు కలిగించవచ్చు. అసాధారణ ఉల్కాపాతాన్ని సృష్టించవచ్చు. 53-67 మీటర్ల వెడల్పు ఉన్న 2024 YR4 అనే గ్రహశకలం మొదట్లో భూమిని ఢీకొనే అవకాశం 3శాతం ఉంటుందని భావించారు. దీనితో ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రహ రక్షణ హెచ్చరిక జారీ చేయబడింది. అయితే, సవరించిన డేటా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని కేవలం 0.0017 శాతంగా ఉంచింది. అయితే, చంద్రుడు ప్రమాదంలోనే ఉన్నాడు.
Mother: బాయ్ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?
ప్రేమ, అక్రమ సంబంధాల కోసం హత్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. పదవ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ అబ్బాయితో తన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఆ అమ్మాయి తన కన్నతల్లినే హత్య చేసినట్లు సమాచారం. బాధితురాలిని ఎస్. అంజలిగా గుర్తించారు.
హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు
గత పక్షం రోజుల్లో హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 10 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా నగరంలో రుతుపవన వర్షపాతం, మధ్యస్తంగా తేమతో కూడిన వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. దీనివల్ల దోమల పెంపకం పెరిగే అవకాశం పెరిగింది. ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం, ఈ సంవత్సరం జనవరి నుండి నగరంలో దాదాపు 240 కేసులు నమోదయ్యాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...
ఎండు ఖర్జూరాలు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇది చర్మాన్ని బలోపేతం చేసి కాంతివంతంగా మారుస్తుంది. కేశాలను దృఢంగా మార్చి నిగనిగలాడేట్లు చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాము. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని పవర్ బూస్టర్ అంటారు. ఖర్జూరం పాలకు చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి వుంది. రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది. ఇది దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది.
టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలను తాగుతూ కొంతమంది వాటితో పాటు ఏవిబడితే అవి తినేస్తుంటారు. ఐతే టీ, కాఫీలు తాగుతూ వాటితో కలిపి కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము. శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు. సలాడ్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటివాటిని టీతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెస్తాయి. టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్
శరీరానికి అధికస్థాయిలో ప్రోటీన్లు కావాలంటే ప్రధానంగా 5 పండ్లను తింటుంటే సరిపోతుంది. దానిమ్మ, అవకాడో, బ్లాక్ బెర్రీలు, జామకాయతో పాటు పనస పండును ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఇవి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము. ఒక కప్పు జామ కాయల్లో 4.2 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల ఫైబర్ను అందిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలలో మూడింట ఒక వంతు. పనస పండులో 2.8 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు 2 గ్రాముల ఫైబర్, పొటాషియం యొక్క మంచి మూలం, ఇది ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది.
మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్ను ప్రారంభించిన మెరిల్
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చింది.
మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు తాగాలి. యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.