బుధవారం, 15 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:55 IST)
లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.
"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.
"నువ్వెన్ని రాశావు?"
"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కన్నకుమార్తెను కిరాతకంగా హత్య చేసిన కన్నతల్లి
ఐటీ నగరం బెంగుళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నకూతురిని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమ్మెడిహళ్లిలో మంగళవారం ఉదయం ఈ హృదయ విదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14)గా గుర్తించారు.
జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళితే రూ.లక్ష ఫైన్ - జాలర్ల పెద్దలు తీర్మానం
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు వెళ్ళే జాలర్లకు లక్ష రూపాయల మేరకు అపరాధం విధిస్తామని జాలర్ల గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ మేరకు తీర్మానం చేశారు. తమ తీర్మానాన్ని ఉల్లంఘించిన వెళ్లిన వారికి ఏకంగా లక్ష రూపాయల జరినామా విధిస్తామని హెచ్చరించారు. ఇస్కపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన జాలర్లు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
స్పోర్ట్స్ బైక్ పైన యువతీయువకులు రీల్స్... డివైడర్ను ఢీకొట్టి యువతి మృతి, వీడియో
తల్లిదండ్రులు ఎంతో ప్రాణప్రదంగా పెంచిపెద్ద చేస్తారు తమ పిల్లల్ని. ఐతే యుక్తవయస్సుకి వచ్చాక తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా వారికి వ్యధను కల్గించే పనులు చేస్తుంటారు కొంతమంది పిల్లలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో యువతీయువకులు రీల్స్ పిచ్చిలో ఎక్కువ కొట్టుకుపోతున్నారు. అలా ఉత్తరప్రదేశ్ ఘజియాబాదులో ఇద్దరు యువతీయువకులు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై చేసిన ఫీట్స్ వారి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇక్రా అనే యువతి స్నేహితుడు హసీం తన స్పోర్ట్స్ బైకుని ఆమెతో నడిపించాడు. యువతి నడుపుతుండగా అతడు రీల్స్ కోసం వీడియో తీస్తున్నాడు. అతివేగంగా వెళ్తూ వీడియో కోసం యువతి కెమేరా వైపుకి చూసింది.
జూబ్లిహిల్స్లో నా ఇంటిని కాజేసేందుకు నన్ను ఎర్రగడ్డలో చేర్చాలని చూస్తున్నారు: నటి సజినీ ఆవేదన
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో తను నిర్మించుకున్న ఇంటిని కాజేసేందుకు తన సొంత సోదరి, ఆమె పిల్లలు తనపై దాడి చేస్తున్నారనీ, తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారని మలయాళ నటి సజినీ ఆవేదన వ్యక్తం చేసారు. తన ఇంటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారనీ, తనపై భౌతిక దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ... 25 ఏళ్ల కిందట సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చాను. తగిన పాత్రలలో నటించి మెప్పించాను. తద్వారా వచ్చిన డబ్బుతో జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో ఇల్లు కట్టాను.
చరిత్ర సృష్టించాం... డేటా సెక్యూరిటీ నిపుణులుగా మారుస్తా : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని వెల్లడించారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?
వేసవి కాలం వచ్చేసింది. వీటితో పాటు పుచ్చకాయలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పుచ్చకాయలు ముందుగానే పండేందుకు పచ్చివాటికి ఇంజెక్షన్లు తదితర పద్ధతులను పాటించడం ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు. వీటి కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి తలనొప్పి రావడం అనేది అందరికీ జరగదు, కానీ కొందరిలో ఇది కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా సైంటిఫిక్ మరియు ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లలోకి వచ్చేస్తాయి. వీటిలో 90 శాతం నీరు వుంటుంది. ఇవి రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తాయి. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.