శనివారం, 22 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:55 IST)
లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.
"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.
"నువ్వెన్ని రాశావు?"
"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నగల వ్యాపారి కుమారుడు మద్యం మత్తులో ఓ హోటల్ రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టాడు. ఈ ఘటన నవంబర్ 12న డియోన్ లాడ్జిలో జరిగింది. రిసెప్షనిస్టు అతడిని ఎంతగా నిరోధించినప్పటికీ అతడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది కాస్తా సిసి కెమేరాలో రికార్డయ్యింది. గత ఆదివారం నాడు ఈ వీడియో వైరల్ కావడంతో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. హోటల్ మేనేజర్ చెప్పిన వివరాల ప్రకారం... నగల వ్యాపారి కుమారుడు అమన్ తమ రెగ్యులర్ కస్టమర్.
Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం మీదుగా శుక్రవారం ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్లో వారి కోసం ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించి మహిళలతో ప్రయాణించాలనే ఆమె నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉచిత బస్సు పథకం కింద అందించే సేవలను ఆమె తనిఖీ చేసి, వారి రోజువారీ సమస్యల గురించి మహిళలతో మాట్లాడారు. ప్రయాణ సమయంలో, ఆమె వారి ఆందోళనలు, అనుభవాలను జాగ్రత్తగా విన్నారు.
పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?
ఓ వివాహ వేడుకలు ఆస్పత్రి అత్యవసర సేవల విభాగం (ఐసీయు) వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఆస్పత్రి సిబ్బందే అతిథులయ్యారు. ఈ అరుదైన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసగా మారినవారు ఎంతకైనా తెగిస్తారని చెబుతుంటారు వైద్య నిపుణులు. సమయానికి మత్తు కోసం ఏమైనా చేస్తుంటారు. తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసైన మధు అనే యువకుడు ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచేసాడు. మధు ఇంటి వెనుక పెరట్లో ఏదో మొక్క తేడాగా కనిపించడంతో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకునివెళ్లారు. మధు ఇంటికి వచ్చిన పోలీసులు ఇంటి ఆవరణలో వున్న గంజాయి మొక్కలను చూసి షాక్ తిన్నారు. కాగా తను గంజాయి బానిస కావడంతో ఆ పని చేసినట్లు సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు.
దుబాయ్ ఎయిర్షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
దుబాయ్ ఎయిర్షోలో విషాదం చోటు చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్షోలో విన్యాసాలు చేస్తుండగా.. తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.