గురువారం, 1 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ట్రెండింగ్
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:58 IST)
తృటిలో పాముకాటు నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్
:
టాలీవుడ్ లేటెస్ట్
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి
తన సినీ కెరీర్ను సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మలుపుతిప్పిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాటల్లో ఒకటైన ఏంటి బాసు సంగతీ.. అదిరిపోద్ది సంక్రాంతి అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు.
Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు
ఇప్పుడే డల్లాస్ లో స్పెషల్ స్క్రీనింగ్ హౌస్ ఫుల్ షో పడింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ప్రశాంతంగా వుంది అని సైక్ సిద్ధార్థ హీరో శ్రీ నందు అన్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తో వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.
'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం. విక్టరీ వెంకటేష్ ఓ పాటలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ అభిమానులను అమితంగా ఆగట్టుకున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్కు తగ్గ ఎలివేషన్లు ఇస్తూ ఈ మూవీని తెరకెక్కించారనే టాక్ ఇండస్ట్రీలో సాగుతోంది. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్బస్టర్గా నిలిచిన మీసాల పిల్ల
మ్యూజిక్ ప్రేక్షకుల మనసులను తాకితే ఆ సినిమా హైప్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుంది. మెగాస్టార్ చిరంజీవి–హిట్ మిషన్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అదే విషయాన్ని నిరూపించింది. ఇప్పటికే ఈ చిత్రం తన చార్ట్బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ తో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్ను సృష్టించాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు
1. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల మధ్య బీమా చేయబడిన సభ్యులలో 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తే పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. 2. డెంగ్యూ, మలేరియా, కామన్ ఫ్లూ వంటి అనారోగ్యాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ భారతీయులలో పెరుగుతున్నాయి. 3. గుండె మరియు క్యాన్సర్కు అధిక-విలువ క్లెయిమ్లు పెరుగుతున్న వైద్య సంక్లిష్టతను నొక్కి చెబుతున్నాయి. 4. వినియోగదారులు సౌకర్యవంతముగా ఆన్లైన్ అనుభవాలను స్వీకరించడంతో డిజిటల్ పునరుద్ధరణలు, యాప్-నేతృత్వంలోని సేవలు పెరుగుతున్నాయి.
పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిపుణుల్లో, అంటే పని చేసే జనాభాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్రమరహితంగా షెడ్యూల్ అయ్యే పనులు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు తప్పైన భంగిమలో కూర్చోవడం, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తున్నాయి. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.