మంగళవారం, 17 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (18:27 IST)
దశరథుడికి ఎంతమంది కొడుకులు..?
"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?"
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది.
Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్
ప్రముఖ కిడ్నాప్ కేసులో మంగళవారం తమిళనాడు ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ఎమ్ జయరామ్ను సస్పెండ్ చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తిరువళ్లూరు జిల్లా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఆయనను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక జంటను బలవంతంగా విడదీసే ముఠాకు తన అధికారిక వాహనాన్ని అందించారని ఆరోపిస్తూ మైనర్ బాలుడి అపహరణకు దోహదపడ్డారనే ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు నిరాశకు గురైన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నస్పూర్ మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షయ, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..
పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సిబిన్ సి సోమవారం లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఇందులో 84,825 మంది మహిళలు, 10 మంది థర్డ్-జెండర్ ఓటర్లు ఉన్నారు. జూన్ 19న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 66 ప్రదేశాలలో మొత్తం 194 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయబడతాయి. వీటిలో 10 మోడల్ పోలింగ్ బూత్లు, ఒక పూర్తి మహిళా, ఒక పర్యావరణ అనుకూలమైన, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) సిబ్బంది నిర్వహించే ఒక బూత్ ఉన్నాయి. అదనంగా, 13 బూత్లను కీలకమైనవిగా ప్రకటించారు.
గోపాల్పూర్ బీచ్లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం
ఒడిశాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన గోపాల్పూర్ బీచ్లోని నిర్మానుష్య ప్రదేశంలో 20 ఏళ్ల మహిళపై దాదాపు 10 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేట్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన బాధితురాలు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గోపాల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆదివారం రాత్రి ఒక ప్రైవేట్ మెస్లో నివసిస్తున్న ఆ మహిళ, మరో ముగ్గురు మహిళలతో కలిసి, రాజా పండుగ సందర్భంగా తన క్లాస్మేట్ అయిన తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Thug Life: కమల్ హాసన్ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు
సినీ లెజెండ్ కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన సినిమా "థగ్ లైఫ్" విడుదలను అడ్డుకున్నందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా విమర్శించింది. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కర్ణాటక హైకోర్టు ఆదేశించినప్పటికీ, క్షమాపణ చెప్పడానికి నటుడు నిరాకరించారు. "థగ్ లైఫ్" జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ, వివాదం కారణంగా కర్ణాటకలో ప్రదర్శించబడలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ, కర్ణాటకలో నిషేధం కమల్ హాసన్ రాష్ట్రంలో విలువైన ప్రారంభ ఆదాయాన్ని కోల్పోయింది.
Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ
ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డులో కొందరు హాజరైనా పూర్తిస్థాయిలో ప్రముఖ హీరోలు హాజరుకాలేకపోయారు. అందుకు కారకులెరు? తప్పిదం ఎవరిది? దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం అంటూ ఫిలింనగర్ లో కథనాలు, సోషల్ మీడియాలో కూడా తెలంగాణ సినిమా కార్మికులు విమర్శిస్తున్నారు. అందుకు తగినట్లే దిల్ రాజు మాట్లాడుతూ, అవార్డ్ సక్సెస్ చేశాం. కానీ కొంత లోపం జరిగిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.
Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "రాజా సాబ్" సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది.
Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్
నేను కష్మీర్ పండిట్ ను. అందుకే చెబుతున్నా. బెంగాల్ కూడా మరో కష్మీర్ కాబోతోంది. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే అంటూ.. పదునైన మాటలతో ద బెంగాల్ ఫైల్స్ టీజర్ విడుదలైంది. ఇంతకుముందు కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కరోజులోనే 10 మిలియన్ కు చేరుకుంది. ఈ చిత్రం థియేటర్లలో 5 సెప్టెంబర్ 2025న విడుదలకాబోతుంది.
'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "కన్నప్ప". ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో వీక్షించారు. ఆదివారం రాత్రి రజనీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అలాగే, రజనీతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.