గురువారం, 16 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (18:27 IST)
దశరథుడికి ఎంతమంది కొడుకులు..?
"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?"
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్
ప్రముఖ తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన రాష్ట్ర, పార్లమెంటు ఎన్నికలలో నటుడిగా మారిన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ను మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ అని కొనియాడారు. నిస్సందేహంగా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొత్త శక్తిని అందించారని చెప్పారు. అలాగే టిడిపి-జనసేన-బిజెపి కూటమికి అవకాశాలున్నాయని చెప్పారు.
జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయన వెనుకే జనం వున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. రెండవసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక యువత సాధికారత, ఉపాధిపై దృష్టి సారిస్తుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పారు.
శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?
శ్రీశైలం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ తుపాకీతో తలపై కాల్చుకుని స్టేషన్లోనే శవమై కనిపించాడు. ఈ సంఘటన తెల్లవారుజామున స్టేషన్లోని బాత్రూమ్లో జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు. కానిస్టేబుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు కేసు దర్యాప్తును సీఐ ప్రసాదరావుకు అప్పగించారు.
గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం
ఎన్నికల అనంతర ఘర్షణలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, బుధవారం పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచారు.
భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్
ఓటమి గురించి పాఠాలు నేర్చుకుని నేను ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ వుంటానని చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నేను రెండుసార్లు భగంవతుడిని కోర్కెలు కోరాను. మొదటిసారి మా అభిమానుల్లో ఒకరు మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని... అన్నా ఒక్క సినిమా హిట్ ఇవ్వని అడిగాడు. అప్పుడు మొదటిసారిగా భగవంతుడిని కోరుకున్నా. నాకోసం కాదు కానీ నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని, నా అభిమానుల ప్రేమతో చచ్చిపోతున్నాను అని అడిగాను. ఆ తర్వాత హిట్ కొట్టాము.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు రాజకీయ వేడి ఇంకా సెగ పోకుండానే వుంది. మొన్ననే ఎలక్షన్ లు కూడా జరిగాయి. ప్రత్యర్తి పార్టీలు వేరే పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన సంఘటనలు చూస్తూనే వున్నాం. సరిగ్గా అలాంటి దాడులు చేస్తూ, ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసే కీలక సన్నివేశాన్ని రామ్ చరణ్ పలువురిపై షూట్ చేశారు.
దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి
ఎన్.టి.ఆర్., జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర సినిమా అప్ డేట్ కోసం అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడూ వస్తుందంటూ డేట్ కోసం వేచిచూడలేక సోషల్ మీడియాలో ఎన్.టి.ఆర్. అభిమానులు.. అప్పట్లో నాగేశ్వరావు సినిమాలో పాడిన ’ఉన్నావా.. అస్సలున్నావా? ఉంటే.. .. ’ అని పేరడీ సాంగ్ ను క్రియేట్ చేసి ఎన్.టి.ఆర్. ను ఇన్ డైరెక్టర్ గా అడుగుతున్నారు.
సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..
సుచి లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాజీ భార్య ఐశ్వర్యతో పోల్చితే ధనుష్ మంచివాడు అని చెప్పింది సుచిత్ర. ఐతే, ధనుష్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడు అని, అలాగే అటు ఆడవాళ్ళతో, ఇటు గేలతో ధనుష్కి అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా మాట్లాడింది. అందుకే, ధనుష్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ధనుష్ అభిమానులు ఇప్పుడు ఇతర హీరోలను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.
పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది
ఎర్రచందనం కలప వుండే చోట ఓ టేబుల్ పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్ తో దాక్షాయణి గా చమత్కారమైన యాసతో వుంది. నోటిలో గుట్కా నములే ఆమె ఈసారి మందు మింగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెనుక ఆమె రౌడీలు వుండగా ఎవరితో సీరియస్ గా చూస్తున్న ఈ స్టిల్ నెటిజన్టను ఆకట్టుకుంది.
థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్
మే నాల్గవ తేదీన డా. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ అసోసియేషన్ తలపెట్టిన భారీ ఈవెంట్ కు బ్రేక్ పడింది. అందుకు ఎలక్లన్లు కారణంగా పర్మిషన్ ఇవ్వడం కుదరదని పోలీసు యంత్రాంగం చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరలా డేట్ ను ప్రకటిస్తామని డైరెక్టర్స్ ఇ.సి. మీటింగ్ అనంతరం నిర్ణయించారు.