ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కమిషనర్ డీఎస్ లోకేష్కుమార్కు ఫోన్ చేశారు. ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన లోకేష్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.