ఆదివారం, 26 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 7 జనవరి 2016 (08:42 IST)
చక్కెర వదిలేసి వచ్చా
అప్పారావు: కాశీకి వెళ్ళొచ్చావటగా? కాశీలో ఏం వదిలేశావురా?
వెంకట్రావు: చక్కెర!
అప్పారావు: అదేంటి, ఏదో పండు వదిలి పెడతారుగా అందరూ?
వెంకట్రావు: ఏం లేదు, నాకు చక్కెర వ్యాధి ఉంది కదా. ఎట్లాగూ తినగూడదని, చక్కెర వదిలేసి వచ్చా, ఎంచక్కా!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్ మంత్రికి తేరుకోలేని షాకిచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా కౌంటరిచ్చారు. మా దేశం గురించి మేం చూసుకుంటాం... కానీ ముందు అంతంత మాత్రంగానే ఉన్న మీ దేశం గురించి ఆలోచించుకోండి అంటూ చెప్పారు. అరవింద్ కేజీవాల్, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కేజ్రివాల్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఉడుపిలో గ్యాంగ్ వార్ : అర్థరాత్రి నడిరోడ్డుపై కార్లు - కర్రలు దాడులు
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో రెండు గ్యాంగులు అర్థరాత్రివేళ నడిరోడ్డుపై తలపడ్డాయి. కార్లతో ఢీకొట్టుకుంటూ కర్రలతో దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టించాయి. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు రాత్రివేళ ఉడుపి మణిపాల్ హైవేపై చెలరేగిపోయారు. తెలుపు రంగు కారు బ్రౌన్ కలర్ కారును తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కార్లలోంచి దిగిన యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈలోగా తెలుపురంగు కారు మళ్లీ వెనక్కి ప్రత్యర్థుల కారును ఢీకొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన యువకుడిని బలంగా ఢీకొట్టడంతో అతడు అమాంతం పైకి ఎగిరి కిందపడ్డాడు. చలనం కోల్పోవడంతో అతడి పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు.
అమ్మాయిలతో వైకాపా నేతల అర్థనగ్న నృత్యాలు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలామణి అవుతున్నారు. వీరికి పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారు. దీంతో వైకాపా నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అనేక మంది వైకాపా నేతలు తిరునాల ఉత్సవం పేరుతో అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారిపై భౌతికదాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న హైదరాబాద్!!
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పూర్తి జాగ్రత్త చేపడుతుంది. హైదరాబాద్ నగరంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలంటూ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు కౌంటింగ్ ప్రక్రియపై బంజారాహిల్స్లోని కుమర్ భీమ్ భవన్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోస్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి హాల్లో 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఎలాన్ మస్క్ కాపురం కూలిపోవడానికి కారణం ఏంటి?
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కాపురం కూలిపోయింది. ఆయ భార్య జస్టిన్ మస్క్ల సంసారం విచ్ఛిన్నమైంది. దీనికి కారణం న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 2021లో బర్త్ డే పార్టీలో గూగుల్ సహ వ్యవస్థాకుడి భార్య షానహాన్ భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్ పెట్టుకున్నట్టు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా సంచల కథనం ప్రకారం... వారి ఎఫైర్ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయని పేర్కొంది. గతంలో కూడా మస్క్ ఎఫైర్ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో మస్క్, షానహాన్ దీన్ని ఖండించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.