శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2024 (20:37 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!
అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల
ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?
సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి
"
సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.
"అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ధృవ్ పటేల్కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటం
తాజాగా న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్ దక్కించుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. ఈ పోటీల్లో విజేతగా అవతరించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆకాంక్షించారు.
కోల్కతా మెడికో హత్యాచార కేసు : 41 రోజుల తర్వాత ఆందోళన విరమించిన ఆర్జీ కర్ వైద్య విద్యార్థులు
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగు గత 41 రోజులుగా ఆందోళన చేసిన ఆర్జీ కర్ వైద్య కాలేజీకి చెందిన విద్యార్థులు ఎట్టకేలకు శాంతించారు. తమ ఆందోళనను విరమించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతుంది. ఈ ఘటనకు సంబంధించిన బాధితురాలికి న్యాయంతో తమ డిమాండ్ల పరిష్టారం కోసం ఆర్జీ కర్ వైద్య విద్యార్థులు ఆందోళనబటపట్టారు. తమ డిమాండ్ల పరిష్కార అంశంలో వారు ఏమాత్రం మెట్టుదిగకపోవడంతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆందోళన చేస్తున్న స్థలానికి స్వయంగా వచ్చి చర్చలు జరిపారు. ఈ క్రమంలో తమ ఆందోళనను విరమించి శనివారం నుంచి విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు.
ఇన్ యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్లపై గూగుల్ కీలక నిర్ణయం.. ఏంటది?
ప్రముఖ టెక్ సెర్జింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలల తరబడి ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ఇలాంటి ఇన్యాక్విట్ మెయిల్స్ ద్వారా సర్వర్కు భారం అవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇన్యాక్టివేట్ మెయిల్స్ను యాక్టివేట్ చేసుకునేందుకు శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా అవసరం ఉన్న మెయిల్ ఐడీలను యూజర్లు యాక్టివ్ చేసుకోవాలని లేకపోతే డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లా టూర్
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తలపెట్టిన శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయింది. అదేసమయంలో ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దు కావడానికి కారణాలు తెలియరాలేదు.
వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని
వైకాపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఆయన గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. జనసేన పార్టీలో చేరికపై చర్చించారు. ఆయనకు పవన్ మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ బ్యాలెన్స్ అవేర్నెస్ వీక్లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం
ఒక రోజు మేల్కొగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నట్లు ఊహించుకోండి. కొంతమందికి, ఈ భావన కేవలం ఒక్క క్షణానికే పరిమితం కాదు. అంత కంటే ఎక్కువగా ఉంటుంది-ఇది వారి రోజువారీ జీవితంలో భాగమైపోతుంది. వెర్టిగో అనేది శరీర సంతులన భావాన్ని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. అది ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు, అయినప్పటికీ ఈ పరిస్థితి గురించి అవగాహన మాత్రం ఇప్పటికీ పరిమితం గానే ఉంది.
అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?
తేనె, వెల్లుల్లి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనె కలిపి ఎలా తినాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీడిపప్పు. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముక పుష్టికి ఇవి దోహదపడుతాయి. జీడిపప్పులో వున్న యాంటీఆక్సిడెంట్లు మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు.
ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?
తులసి. ఈ మొక్క ఆధ్యాత్మికతలో ఎంతో పవిత్రమైనది. అలాగే ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలపై లేపనం చేస్తుంటే తగ్గుతాయి. రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది. జీర్ణాశయ దోషాలు, రక్తపోటు నియంత్రణ, పైత్య వికారాలు, నోటి దుర్వాసన తగ్గేందుకు తులసి మేలు చేస్తుంది.