మంగళవారం, 17 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 13 మార్చి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
చింటూ: బంటి.. పాప్కార్న్ స్టౌ మీద ఉన్నప్పుడు ఎందుకు జంప్ చేస్తుంటాయ్.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఓసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. భార్య సబ్బును వాడిన పాపానికి అతడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగింది. తన అనుమతి లేకుండా తన సబ్బును ఉపయోగించాడనే కారణంగా సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ వింత సంఘటనకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రవీణ్ కుమార్ తన భార్య వ్యక్తిగత సబ్బును ఉపయోగించానని, దీనితో వివాదం చెలరేగిందని ఆరోపించారు. భార్య పోలీసులను సంప్రదించడంతో ఇంట్లో చిన్న గొడవ పెరిగి పెద్దదైంది.
పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!
హనీమూన్ పేరుతో తీసుకెళ్లిన భర్తను అతి కిరాతకంగా భర్త చంపించేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో పెళ్లి అయిన పది రోజులకే నవ వధువు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బదౌన్కు చెందిన సునీల్కు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన పదిరోజులకే ప్రియుడితో నవ వధువు పారిపోయింది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది.
Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయబడిందని బయటపడింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని తాజా సమాచారం. వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు టాక్. తాజా వార్త ఏంటంటే.. ఏపీ పీసీసీ చీఫ్ ఫోన్ ట్యాప్ చేయబడింది అనేదే. వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ సోదరి షర్మిల సెల్ ఫోన్ను అత్యంత రహస్యంగా ట్యాప్ చేశారని బయటపడింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఆదేశించిన అప్పటి అధికార పార్టీ నాయకులను, ఆదేశాలను పాటించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను శిక్షించాలని ఆయన అన్నారు.
Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి
ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో భూభాగంలోకి ప్రవేశించడానికి గాజా స్ట్రిప్లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది. కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. హత్యలకు సంబంధించిన సరైన పరిస్థితులు వెంటనే స్పష్టంగా తెలియలేదు. గత నెలలో కేంద్రాలు ప్రారంభించినప్పటి నుండి, ప్రత్యేక అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల సహాయ బృందం నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు పదేపదే కాల్పులు జరిపాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.