శుక్రవారం, 6 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:37 IST)
సంబంధిత వార్తలు
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
టీచర్: వాసూ.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం?
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ...
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో
మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన కొత్త జంట తప్పిపోయిన ఘటనలో భర్త రఘువంశీ హత్య చేయబడ్డాడు. అతడి భార్య ఆచూకి మాత్రం ఇప్పటివరకూ లభించలేదు. దీనిపై ఆమె సోదరుడు పోలీసులకు ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇండోర్కు చెందిన సోనమ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త రాజా రఘువంశీ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక లోయలో హత్యకు గురైనట్లు గుర్తించారు.
Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)
సాధారణంగా సింహాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటాం. కానీ ఓ బైకర్ మాత్రం సింహం తన ముందు అలా నడుస్తూ వెళ్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. సింహమే కదా అంటూ తన బండిని తాను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో రోడ్డుకు ఇరువైపుల చెట్లతో కూడినదిగా కనిపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న బైకర్కు సింహం కనిపించింది.
బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు
సింధూ నదీ జలాల కోసం భారత్ను పాకిస్థాన్ ప్రాధేయపడుతోంది. తక్షణం నీటిని విడుదల చేయాలని పదేపదే కోరుతోంది. ఇందుకోసం భారత ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ జలాల నిలిపివేత ఒకటి. అప్పటి నుంచి పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.
జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు
చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్ శ్రీనివాస్ దినచర్య ప్రస్తుతం సెన్సేషనల్ అయ్యింది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరీని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా
తనను ఆర్థిక నేరగాడు, పారిపోయిన దొంగ అంటూ కామెంట్స్ చేస్తే మొహం పగలగొడతానని స్వదేశీ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ను వీడానని పేర్కొన్నారు. తానేమీ దొంగతనం చేయలేదన, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను మాత్రం కాదని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?
మంచినీరు. నీరే కదా ఏముందిలే అని అనుకుంటాము. ఐతే నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి. స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు. భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది. పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?
బాదం పాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వున్నాయి. వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం పాలు విటమిన్ ఇ, కాల్షియం, విటమిన్ డిలకు మంచి మూలం. ఇవి చర్మ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి. బాదం పాలలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పాల అలెర్జీలు లేదా లాక్టోస్ సరిపడని వారికి ఇది ఆవు పాలకు సహజ ప్రత్యామ్నాయంగా వుంటుంది. తియ్యని బాదం పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.