ఆదివారం, 4 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై జరిపిన సైనిక దాడి, ఆ దేశ అధ్యక్షుడిని బందీ చేయడం అస్సలు ఎంతమాత్రం బాగోలేదనీ, సరికాదని ప్రపంచ దేశాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసాయి. వెనిజులాపై సైనిక చర్యకు పాల్పడి ఆ దేశాధ్యక్షుడిని చెరబట్టడం ద్వారా అమెరికా అన్ని హద్దులను దాటిందని మండిపడింది. మెక్సికో, కెనడా, ఇరాన్ తదితర దేశాలు సైతం ట్రంప్ చర్యను తప్పుబట్టాయి. వెనిజులాపై యూఎస్ దాడి ఎందుకు? ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనిజులా. ఈ దేశంపై అమెరికా దండయాత్రం చేసింది. వెనిజులాపై అమెరికా దాడికి ప్రధాన కారణాలుగా చమురు, మాదక ద్రవ్యాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలుగా చెబుతున్నారు.
తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ లోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయనను కలుసుకునేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వారందరూ పవన్ కల్యాణ్ కారు పైకి ఎక్కి అభివాదం చేస్తూ వెళ్లారు. అనంతరం ఆయన జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు.
విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
కర్నాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన బళ్లారి జిల్లా ఎస్పీ పవన్ నజ్జూర్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను అకారణంగా సస్పెండ్ చేసిందని ఆరోపిస్తూ ఆయన బలవన్మరణానికి యత్నించాడు. తుమకూరు జిల్లాలోని తన స్నేహితుడి ఫామ్హౌస్లో మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు కోసం వివిధ పార్టీల నేతలు కసరత్తులు ప్రారంభించారు. రెండు ప్రధాన పార్టీలైన అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలు బలమైన పొత్తులు ఏర్పరచుకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించిన సినీ హీరో విజయ్ కూడా ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో తన బరమేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి స్నేహాస్తం అందించాలన్న ఆలోచనతో ఉన్నట్టు టీవీకే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో విజయ్ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు
తరచూ ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో పాటు ఫోన్లు దొంగిలించి, ఇతరులను ఇబ్బందులు పెడుతున్న కన్న బిడ్డ పట్ల ఆ తల్లిదండ్రులు కఠినంగా నడుచుకున్నారు. కుమారుడు అనే కనికరం కూడా లేకుండా 12 యేళ్ల బిడ్డను గొలుసులతో కట్టేసి రెండు నెలల పాటు ఇంట్లోనే బంధించారు. చివరకు వారే చైల్డ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో శిశు సంక్షేమ కేంద్ర అధికారులు వచ్చిన ఆ బాలుడు చేతులకు వేసిన గొలుసులు విప్పి... సంక్షేమ కేంద్రానికి తరలించారు. అలాగే, అధికారుల ఫిర్యాదుతో బాలుడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక ముఖ్యమైన విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ, జన్యు రక్త రుగ్మతలను నిర్మూలించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు తలసేమియా-సికిల్ సెల్ సొసైటీ(TSCS) వెల్లడించింది. మే 2025 మరియు జనవరి 1, 2026 మధ్య, కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 54 ప్రినాటల్ డయాగ్నసిస్(PND) పరీక్షలను TSCS విజయవంతంగా నిర్వహించింది. తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి పిండం యొక్క స్థితిని అంచనా వేయడానికి ఈ పరీక్షలు చాలా కీలకమైనవి, తద్వారా ఈ తీవ్రమైన వ్యాధులతో బాధపడే పిల్లల జననాన్ని నివారించడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.
Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.