శనివారం, 17 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్తాన్కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో వున్న స్లీపర్ సెల్స్ ను పట్టుకునేందుకు నిఘా సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. తాజాగా యూట్యూబ్లో 'ట్రావెల్ విత్ జో' అనే ట్రావెల్ ఖాతాను నడిపిన జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈమె హర్యానాలోని హిసార్ నుండి పాకిస్తాన్తో భారత సైనిక సమాచారాన్ని పంచుకున్నందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఆరోపణలపై అరెస్టు చేసిన ఆరుగురు వ్యక్తులలో ఈమె ఒకరు.
IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఈ హెచ్చరిక జారీ అయింది. రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ తీరానికి చేరుకున్నాయి. ఐఎండీ ప్రకారం, శని, ఆదివారాల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు నమోదయ్యాయి. విస్తృత వర్షపాతానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)
ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని మహిళలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పరిశుభ్రత ప్రమాణం చేయించారు. పౌరులు ఇళ్ళు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని వ్యాపింపజేయాలని ప్రోత్సహించారు. ప్రతి నెల మూడవ శనివారం పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను పాల్గొనేలా పరిశుభ్రత కార్యక్రమాలకు అంకితం చేయాలని ప్రతిపాదించారు.
Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న
ట్రాఫిక్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, కొందరు వాహనదారులు భద్రతా నియమాలను విస్మరిస్తూనే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. ప్రమాదాల గురించి అందరికీ తెలిసినప్పటికీ, నగరంలోని వివిధ ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై వైకాపా అధికారిక ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. ఆయన అరెస్టు అనవసరమని, కృష్ణమోహన్ రెడ్డి అసాధారణంగా నిజాయితీపరుడు, నిందారహిత వ్యక్తి అని ఆమె అభివర్ణించారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, యాంకర్ శ్యామల ఇలా వ్యాఖ్యానించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి, తరువాత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకులతో కలిసి ఆయన పనిచేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.