బుధవారం, 7 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 18 జూన్ 2021 (18:42 IST)
సంబంధిత వార్తలు
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం
థర్డ్ వేవ్ అలెర్ట్.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు
కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?
అమ్మ కొట్టింది డాడీ..!
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం
యుద్ధం వస్తేనో, కరువు వస్తేనే ఏ దేశమైనా ఆర్థికంగా చితికిపోతుంది. కానీ ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి ఇచ్చీ సర్వనాశనం అయిన దేశం ఏదైనా వుందా అంటే... అదే వెనెజులా. అసలు వెనెజులా వైభవం నుంచి ఇప్పుడు ఇలాంటి దారిద్ర్యంలో కొట్టుకులాడటం వెనుక కారణాలు ఏమిటి? తెలుసుకుందాము. 1970లో లాటిన్ అమెరికాలో అత్యంత ధనిక దేశం ఏదైనా వుందంటే అది వెనెజులా. అప్పట్నుంచి 1999 సంవత్సరం వరకూ వెనెజులా దేశం అంటే స్వర్గధామంలో వుండేది. పర్యాటకం పరంగా, ప్రజల వసతులు పరంగా ఉన్నతంగా వుండేది. ఐతే 1999 సంవత్సరం నుంచి వెనెజులాకు దరిద్రం పట్టుకున్నది.
స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్
చిన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల సమయంలో జరిగిన బెదిరింపులు, హింసాత్మక ఘటనలపై జగన్ ప్రస్తావించారు. నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల జరిగిన వింజమూరు, బొమ్మనహాల్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ, జగన్ ఎక్స్లో ఒక పోస్ట్లో, "ఒక చిన్న మండల పరిషత్ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యం ఇంత క్రూరంగా హత్య చేయబడుతున్న తీరు, టీడీపీ, పెత్తందారీతనానికి నిదర్శనం. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శనగా చంద్రబాబు నాయుడు మార్చేశారు.. అని ఆరోపించారు.
ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్
ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించిందని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా, మంత్రి బొండపల్లి మండలం రాచకిందెం గ్రామాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గత సంవత్సరం 31 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించగా, ఈ సంవత్సరం మనం 51 లక్షల టన్నులను సేకరించి కొత్త రికార్డు సృష్టిస్తామని మంత్రి పేర్కొన్నారు.
APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ) సంక్రాంతి పండుగ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తన సాధారణ సర్వీసులతో పాటు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఏ మార్గంలోనూ అదనపు లేదా పండుగ ప్రీమియం ఛార్జీలు వసూలు చేయబోమని, కేవలం సాధారణ ఛార్జీలు మాత్రమే ఉంటాయని ఏపీఎస్సార్టీసీ స్పష్టం చేసింది.
ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్కు కొలంబియా అధ్యక్షుడు సవాల్
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధ చర్యను పలు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ దేశాల్లో కొలంబియా కూడా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు గుప్తావో పెట్రో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఓ హెచ్చరిక చేశారు. నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తున్నా అంటూ గతంలో మదురో సవాల్ చేసినట్టుగానే పెట్రో కూడా బహిరంగ సవాల్ విసిరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర
నూతన సంవత్సరం ప్రారంభం కాగానే, ఆరోగ్య లక్ష్యాలు ప్రధానాంశంగా మారతాయి. వీటిలో బరువు నియంత్రణ తరచుగా తీర్మానాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రజలు తమ దినచర్యలను సరిచేసుకుని, ఫిట్గా, మరింత శక్తివంతంగా ఉండటానికి సుస్థిర మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో, అవగాహనతో కూడిన ఆహారపు అలవాట్లు, సమతుల్య పోషణ కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈ మార్పును ప్రతిబింబిస్తూ, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా సహకారంతో- యూగవ్ (YouGov) నిర్వహించిన తాజా సర్వే, భారతీయ వినియోగదారులు ఆరోగ్యకరమైన ఎంపికల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు
చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.
వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?
తరచుగా చాలా మంది మార్నింగ్ వాక్కి వెళుతుంటారు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, వారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాక్ చేయవచ్చా? లేదా అనేది. దీనికి సంబంధించిన వివరం తెలుసుకుందాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాకింగ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే చేయాలి. అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది. నడుస్తున్నప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగిస్తుంది.
2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక ముఖ్యమైన విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ, జన్యు రక్త రుగ్మతలను నిర్మూలించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు తలసేమియా-సికిల్ సెల్ సొసైటీ(TSCS) వెల్లడించింది. మే 2025 మరియు జనవరి 1, 2026 మధ్య, కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 54 ప్రినాటల్ డయాగ్నసిస్(PND) పరీక్షలను TSCS విజయవంతంగా నిర్వహించింది. తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి పిండం యొక్క స్థితిని అంచనా వేయడానికి ఈ పరీక్షలు చాలా కీలకమైనవి, తద్వారా ఈ తీవ్రమైన వ్యాధులతో బాధపడే పిల్లల జననాన్ని నివారించడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.
Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.