సంబంధిత వార్తలు
- ఏపీ సచివాలయంలో మెగా హెల్త్ క్యాంపు... ముఖ్య అతిథి అజేయ కల్లం
- ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లను అమర్చిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్
- ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్- 35 కనీస మార్కులు వేసి పాస్ చేస్తారా?
- ఒమిక్రాన్ వ్యాప్తి: ఇంటింటికి ఫీవర్ సర్వే
- పీఆర్సీపై కసరత్తు ముమ్మరం: హ్యాపీగా వున్న ఉద్యోగులు
పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం
ఏపీలోని సర్కారు పేదలకు శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
