సంబంధిత వార్తలు
- లక్ష్మీ సంక్రాంతికి వచింది,.ఇప్పుడు సైంధవ్ వస్తోంది : విక్టరీ వెంకటేష్
- తెలంగాణాలో 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థుల సిద్ధం : కాసాని జ్ఞానశేఖర్
- సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదు : ఈటల రాజేందర్
- జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజతో శోభా శెట్టి డిన్నర్ డేట్
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్ఫారమ్లో రికార్డు..
మళ్లీ మళ్లీ వేడి చేసిన టీని తాగుతున్నారా?
Tea
తాజాగా తయారుచేసిన కప్పు టీ కంటే మళ్లీ వేడి చేసినప్పుడు సిప్ చేసే టీ టేస్టు పెద్దగా వుండదు. టీని నాలుగు గంటల పాటు కాచుకున్న తర్వాత, మళ్లీ వేడి చేసి తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
టీని కేవలం ఒక గంట లేదా రెండు గంటలు వరకే వుంచి ఒక్కసారి మాత్రమే వేడి చేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలు చేర్చిన బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. మిల్క్ టీలో చక్కెర కలపడం ద్వారా బాక్టీరియా ఈజీగా చేరుతుంది.
పాలతో పంచదారను కలిపినప్పుడు, ఆ టీ వేగంగా చెడిపోవడానికి దారితీస్తుంది. ఇది తలనొప్పి లేదా కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
