శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (19:04 IST)
అప్పటి నుంచి నాన్న పేరు మారింది...!
రాము : ఇంతకు ముందు మీ నాన్నగారి పేరు రామారావు అని చెప్తుండేవాడివి, ఇప్పుడు భీమారావు అని చెబుతున్నావు?
సోము : ఆయన భీమా ఏజెన్సీ తీసుకున్నప్పటి నుండి భీమారావుగా పేరు మార్చుకున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత
మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారని కవిత ఆరోపించారు. వెలమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ఆ హామీని ఆయన మర్చిపోయారా అని ఆమె ప్రశ్నించారు.
నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి
కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు త్వరగానే రాజకీయ చర్చకు దారితీశాయి. బీజేపీ, బీఆర్ఎస్ నుండి రక్షణ మామూళ్లు వసూలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు సంబంధించి పెద్ద వివాదం చెలరేగిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత రాజకీయ, ప్రజా ప్రతిస్పందనలకు దారితీసింది. అంబటి రాంబాబుపై ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి కలకలం సృష్టించినట్టు వార్తలు వస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో తిరుమలతో పాటు శ్రీశైలానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. గత 2022 మే నుంచి 2023 మార్చి నెల వరకు శ్రీశైలం ఆలయానికి నెయ్యిని రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ కాంట్రాక్ట్ కింద సరఫరా చేసింది. అయితే, విజయ డైరీని కాదని రాజేష్ కార్పొరేషన్కు గత ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఏదో మతలబు ఉందనే సందేహం వ్యక్తమవుతోంది.
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో వందలాది కాకులు చనిపోతున్నాయి. ఇలా చనిపోయిన కాకులు రోడ్లు, వీధుల్లో పడుతున్నాయి. వీటిని తాకొద్దంటూ చెన్నై కార్పొరేషన్ అధికారులు చెన్నై వాసులను హెచ్చరిస్తున్నారు. మరణించిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టు ప్రయోగశాలలు నిర్ధారించాయి. అలాగే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కేరళ, బీహార్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైవున్నాయని పేర్కొంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్
కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’.
మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం
సీనియర్ జర్నలిస్ట్ రచించిన "మీర్జాపురం రాణి కృష్ణవేణి" పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ .
375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక
భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
జియో స్టార్లో ప్రభాస్ .. ది రాజా సాబ్ ఎక్స్టెండెడ్ కట్తో స్ట్రీమింగ్
ప్రభాస్ .. ది రాజా సాబ్ చిత్రం విడుదల తర్వాత నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్లు పడకపోవడంతో పాటు దర్శకుడు మారుతీ తీసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. పైగా అందులో వ్రుద్ధుని గెటప్ లో ప్రభాస్ ను ట్రైలర్ లో చూపించినది కూడా వెండితెరపై చూపలేకపోయాడు. తర్వాత కొద్దిరోజులకు మరలా యాడ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ప్రదర్శించబడుతోంది.