శుక్రవారం, 16 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:45 IST)
గ్రహాలు 9 కాదు.. 11 మాస్టారూ..!!
"గ్రహాలు ఎన్నో చెప్పు సిద్ధూ..?" అడిగాడు మాస్టారు.
"పదకొండు సర్.." బదులిచ్చాడు సిద్ధూ.
"తొమ్మిదే కదరా.. మరి ఆ రెండు గ్రహాల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా..?"
"ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వ్యాపారంలో నష్టం, 100 మంది పురుషులతో శృంగారం, డబ్బుకోసం బ్లాక్మెయిల్
తెలంగాణ లోని మంచిర్యాల జిల్లాలో జరిగిన నేరం సమాజంలో డబ్బు కోసం కొంతమంది ఎలా దిగజారిపోతున్నారో తేటతెల్లం చేస్తోంది. వ్యాపారంలో నష్టాలు వచ్చేసరికి తీసుకున్న అప్పులు చెల్లించేందుకు ఆ దంపతులు సమాజంలో తలదించుకునే మార్గాన్ని అనుసరించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో మార్బుల్, ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు మంచిర్యాలకు చెందిన మహిళతో వివాహమైంది. చేస్తున్న వ్యాపారం కాస్త మందగించి నష్టాలు రావడంతో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు.
గోల్కొండ కోట.. గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం
గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభం కావడంతో, ఏడు నుండి ఎనిమిది మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న దాదాపు 18 హాట్ ఎయిర్ బెలూన్లు గాల్లోకి ఎగిరాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఆ తర్వాత ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం చేశారు.
రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సాంస్కృతిక, వ్యవసాయ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. తన సందేశంలో, రైతులు, పశువుల మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని కనుమ పండుగ సమాజానికి గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పశు సంపదనే భూమికి నిజమైన సంపద అని, అది రైతుల జీవితాలు, జీవనోపాధిలో విడదీయరాని భాగమని చంద్రబాబు అభివర్ణించారు. ప్రకృతి పట్ల, గ్రామీణ జీవనం పట్ల గౌరవం అనే సంప్రదాయంలో పాతుకుపోయిన పశువులను పూజించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అనే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పండుగ బోధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో అభివృద్ధి.. ఇజ్రాయేల్తో సంతకం చేసిన భారత్
మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికతలు, ఆవిష్కరణలను, భారతదేశ విస్తారమైన జల వనరులను గుర్తిస్తూ, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం, ఇజ్రాయెల్ ఒక ఉమ్మడి మంత్రిత్వ ప్రకటనపై సంతకం చేశాయి. జనవరి 13-15 తేదీలలో ఇజ్రాయెల్లోని ఐలాట్లో జరిగిన బ్లూ ఫుడ్ సెక్యూరిటీ: సీ ది ఫ్యూచర్ 2026 అనే రెండవ ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
Mysamma Temple: మైసమ్మ ఆలయంలో విధ్వంసం.. అనుమానితుడి అరెస్ట్
హైదరాబాద్ పురానాపూల్ దర్వాజా సమీపంలోని మైసమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసంపై కామటిపురా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు శుక్రవారం ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆలయ వరండాలో ఉంచిన ఫ్లెక్సీ బ్యానర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ధ్వంసమయ్యాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chiranjeevi vanta: అదృష్టం లేదు అందుకే పొట్ట మాడ్చుకుంటున్నానంటున్న మెగాస్టార్ చిరంజీవి
గ్లామర్ ఫీల్డ్ లో తమ ఆరోగ్యం కోసం హీరోలు, హీరోయిన్ లు డైటింగ్ పేరుతో రకరకాల పదార్థాలను తినకుండా కంట్రోల్ చేసుకుంటుంటారు. ఈ విషయంలో చాలా ఉదంతాలు చెప్పవచ్చు. హీరో మహేష్ బాబు అయితే ఏకంగా తన నటించే సినిమాలో ఓ డైలాగ్ కూడా పెట్టుకున్నాడు. తన భార్య వల్ల సరైన ఫుడ్ కూడా తినలేకపోతున్నానంటూ సెటైర్ కూడావేశారు. ఇదే రీతిలో అందరూ వున్నారనేది సినిమా ఫీల్డ్ లో వున్నవారికి తెలిసిందే. తాజాగా చిరంజీవి ఓ వీడియో చేశారు.
సంక్రాంతి సంబరాల క్యాంపెయిన్ను ప్రారంభించిన మంచు మనోజ్
మంచు మనోజ్ నటించిన బ్రాండ్ ఫిల్మ్ను తెలుగు జీ 5 ఆవిష్కరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తామనే జీ5 హామీ మరింత ప్రస్పుటంగా కనిపిస్తోంది.
టాలీవుడ్లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్
తెలుగు చిత్రపరిశ్రమలో సంక్రాంతి సందడి నెలకొంది. టాలీవుడ్ కళకళలాడుతోంది. ఈ పండుగను పురస్కరించుకుని పలువురి హీరోలు తమతమ కొత్త చిత్రాల పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే, ఇప్పటికే విడుదలై విజయం సాధించిన చిత్రాల హీరోలు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
జన నాయగన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ జారీపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వులపై స్టే విధిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది.
ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్ను ఫస్ట్ లుక్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ఆంటోనీ వర్గీస్ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్ను ఫస్ట్ లుక్లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్లోనూ పవర్ ఫుల్ లుక్లో చూపించారు.