1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (09:07 IST)

ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్... ఓటరు తీర్పు ఏంటి?

ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 
 
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటరు తీర్పును ఏంటన్నది నేడు తేలనుంది.  
 
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటరు మహాశయుని తీర్పును ఏంటన్నది నేడు తేలనుంది.