సంబంధిత వార్తలు
- భారత్కు బై బై... హార్లే డేవిడ్సన్ బైక్ కార్యకలాపాలు నిలిపివేత!
- కరోనా రోగుల రికవరీ జాబితాలో కనిపించని తెలుగు రాష్ట్రాలు?
- అమేజాన్ నుంచి 20వేల ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు..
- టెన్త్ విద్యార్థుల ఘాతుకం.. బాలికను రేప్ చేసి చెట్టుకు ఉరితీశారు.. ఎక్కడ?
- బైకు నడుపుతూ.. ఫేస్బుక్ లైవ్.. స్కిడ్ అయి కిందపడ్డాడు.. అంతే చనిపోయాడు..
లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మోటార్ సైకిల్ తయారు చేసిన బాలుడు
Motorcycle
లాక్డౌన్లో ఖాళీగా ఉండలేక ఏకంగా ఆ బాలుడు బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్లో పదవ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి.. మోటారు సైకిల్ తయారు చేశాడు.
ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశానని తెలిపాడు. కానీ అది స్పీడ్గా వెళ్లలేకపోవడంతో.. తాను ప్రస్తుతం పెట్రోల్ మోటార్ సైకిల్గా దాన్ని మార్చానని వెల్లడించాడు. అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
