వివాహం అయిన తరువాత స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు బంధువులు, స్నేహితులు...... ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్త, అత్తా, మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా, సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకు రాయడం ద్వారా గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా, సరళంగా, తీయగా మాట్లాడడం వల్ల ఆమెపై గౌరావాబిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా, వినమ్రతగా ఉన్నా.... మాట గట్టిగా,...