సంబంధిత వార్తలు
- కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న హీరో నితిన్ మామ?
- కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - మాల్కాజిగిరి నుంచి మైనం... టీ కాంగ్రెస్ జాబితా ఇదే..
- జగన్ .. ఒక మూర్ఖుడు - మానసిక రోగి : మండిపడిన రేణుకా చౌదరి
- తెలంగాణాలో అధికారం మనదే... సమన్వయంతో పని చేయండి : నేతలకు వేణు హితవు
- హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం - నేడు విద్యా సంస్థలకు సెలవు
కాంగ్రెస్ కొత్త రికార్డ్.. 26 ఏళ్లలోనే ఇద్దరు నేతలు... సీనియర్లపై గెలుపు
Mynampally Rohith Rao
తెలంగాణ ఎన్నికల్లో మెదక్ నుంచి పద్మాదేవిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్రావు విజయం సాధించారు. ఆయన వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తన మొదటి ఎన్నికల్లోనే సీనియర్ అయిన పద్మారెడ్డిపై నెగ్గగలిగాడు. అయితే ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయారు.
Yeshaswini Reddy
కాంగ్రెస్కు చెందిన మరో 26 ఏళ్ల నేత ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. పాలకుర్తిలో ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని రెడ్డి ఓడించారు. తద్వారా తెలంగాణ ఎన్నికల చరిత్రలోనే ఇద్దరు పిన్న వయస్కులను సొంతం చేసుకుని కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది.