సంబంధిత వార్తలు
- పార్లమెంట్ సభ్యుడినే ఇలా వేధిస్తే సామాన్యుడి సంగతేంటి? సోము వీర్రాజు
- చైనా వైరస్కు భారతీయ బ్రహ్మాస్త్రం 2DG, ఇది మనిషి శరీరంలో వుంటే కరోనావైరస్ జీరో
- కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఈ జాగ్రత్తలు తప్పకుండా తెెలుసుకోవాల్సినవి
- మెగాస్టార్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దాకా... ఇపుడు రాజీనామా చేసిన శ్రీమతి పేడాడ రమణి కుమారి
- రాష్ట్రానికి కొత్తగా మరో 3 ఐఎస్వో ట్యాంకులు, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు
బ్లాక్ ఫంగస్తో కడపకు చెందిన వ్యక్తి మృతి
రాష్ట్రంలో కోవిడ్ వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది. ఏపీలో అనేక మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.
తాజాగా కడప జిల్లాకు చెందిన వంశీ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో కాచిగూడలోని ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందాడు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 12 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.
కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్, స్టెరాయిడ్స్ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు.
