తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ నేతలు భారత ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార ప్రకటనలు తక్షణ నిలిపివేయాలని మీడియా, సోషల్ మీడియా చానెళ్లకు లేఖలు రాసింది. అలాగే, నేతలు ఇష్టారీతిన నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికలు నిబంధనలు ఉల్లఘించే వారిపై కేసు నమోదు...