సంబంధిత వార్తలు
- తమిళనాడు సీఎం కేసీఆర్తో స్టాలిన్ భేటీ: థర్డ్ ఫ్రంట్పై చర్చ
- కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం.. 6 సీట్లూ అధికార పార్టీకే...
- తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి - పగటి ఉష్ణోగ్రతలు
- తెలంగాణాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- బెయిల్ రద్దు చేయాలంటూ 'ఆర్ఆర్ఆర్' పిటిషన్ - సీఎం జగన్కు కోర్టు నోటీసు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను ఇంటర్ బోర్డు గతంలో రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది. ఈ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు.
మరోవైపు, ప్రస్తుత విద్యా సంస్థరం ఇంటర్ పరీక్షలను వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాల్సివుంది. అయితే, కరోనా కారణంగా ఈ యేడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహించనున్నారు.
