గురువారం, 9 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:39 IST)
సంబంధిత వార్తలు
ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్: వీడియో వైరల్
బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు
తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత
నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన
బాత్రూమ్లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రపంచంతో ఆడుకుంటున్న ఇరాన్, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది
ఇరాన్ ప్రపంచంతో ఆడుకుంటోంది. అటువైపు అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు కూడా అదేరీతిన సాగుతున్నాయి. తమ దేశం నుంచి సరఫరా అయ్యే ఇంధనం ప్రపంచానికి ఎంత ముఖ్యమో తెలుసుకున్న ఇరాన్, ఆగ్రహం వస్తే చాలు హర్మూజ్ జలసంధిని మూసేస్తోంది. ఇప్పుడు మరోసారి హర్మూజ్ను మూసేసింది. లెబనాన్ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకరోజు కూడా గడవకముందే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. పరిస్థితి ఎలాంటి ఆందోళకర దిశగా సాగుతుందోనన్న భయం మొదలైంది.
హృద్యమైన ప్రేమకథ.. ఎత్తు లేకపోతేనేం.. పర్లేదు వివాహం చేసుకున్న యువతి
మచిలీపట్నంలో ఒక హృద్యమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. గౌసియా అనే యువతి వేముల శశి వివాహం చేసుకున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకునేరు. నిజమైన ప్రేమ సామాజిక అడ్డంకులను, వ్యక్తిగత సవాళ్లను ఎలా అధిగమించగలదో వీరి ప్రేమ ప్రయాణం తెలియజేస్తుంది. ఈ జంట 9వ తరగతి నుంచే ఒకరికొకరు తెలుసు, వారి స్నేహం క్రమంగా బలమైన బంధంగా మారింది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, సంవత్సరాలు గడిచేకొద్దీ వారి బంధం మరింత గాఢమైంది.
చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో
ఆలయంలో దైవదర్శనానికి వెళ్లేందుకు కొన్ని నిబంధనలు వుంటాయి. ఆ నిబంధనలను అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది. ఐతే ఈ విషయంలో కొన్నిచోట్ల చిన్నపాటి ఘర్షణలు, మరికొన్నిచోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల ఆలయ పరిధిలోనూ ఇదే జరిగింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఓ యువతి చున్నీ వేసుకోకుండా దర్శనానికి వెళ్లేందుకు క్యూలో నిలబడింది. ఇది గమనించిన మహిళా సెక్యూరిటీ గార్డు ఆ భక్తురాలిని చున్నీ వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి.... చున్నీ వేసుకోనంత మాత్రాన నేనేమైనా నీకు అసభ్యంగా కనిపిస్తున్నానా అంటూ ఆమెపై వాగ్వాదానికి దిగింది.
పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన
వచ్చే యేడాది నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తానని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి గూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్ ప్రసంగిస్తూ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!
ఆధునికత పెరిగిన.. ఏఐ వచ్చినా వరకట్నం కేసులు మాత్రం తగ్గట్లేదు. లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన వరకట్నం వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒక మహిళ తన భర్త నిశాంత్ కుమార్, అతని కుటుంబంపై ఫిర్యాదు చేసింది. పెళ్లికి తర్వాతే తన భర్తకు కిడ్నీ సమస్య వుందని తెలిసిందని.. అతని చికిత్స కోసం రూ.30 లక్షలు ఇవ్వాలని గానీ, లేదా ఆమె తన కిడ్నీని దానం చేయాలని భర్త కుటుంబం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది. అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి. కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.