మంగళవారం, 1 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:39 IST)
సంబంధిత వార్తలు
ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్: వీడియో వైరల్
బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు
తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత
నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన
బాత్రూమ్లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్
వివాదాస్పద నిత్యానంద స్వామి రెండురోజుల క్రితం హఠన్మరణం చెందారంటూ ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వరన్ అనే వ్యక్తి చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సుందరేశ్వరన్ మాట్లాడుతూ... నిత్యానంద తన జీవితాంతం హిందూ ధర్మం కోసం పాటుపడ్డారంటూ చెప్పారు. ఐతే నిజంగా నిత్యానంద మరణించాడా లేదా అన్నది ధృవీకరణ కాలేదు. ఆయన గురించి చెప్పేందుకు ప్రస్తుతం ఎవరూ ముందుకు రావడంలేదు. దీనితో ఈ వార్త నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈరోజు ఏప్రిల్ 1.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆరోపణలు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని స్పష్టంగా తెలియజేయబడింది. అయితే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రూప్ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా ఆపడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని వైసీపీ నాయకులు పదే పదే ప్రచారం చేస్తుండగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిని ఖండిస్తున్నాయి.
లిఫ్ట్ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి జర్మనీకి చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!
ఉగ్రవాదులు, బాంబు పేలుళ్లు, తీవ్రవాదులు, మానవబాంబు దాడులతో అతలాకుతలం అయ్యే పాకిస్తాన్ దేశం భారతదేశం కంటే సేఫెస్ట్ కంట్రీ అంటూ సేఫ్టీ ఇండెక్స్ రిపోర్టులో తేలింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఐతే ఆసక్తికర విషయం ఏంటంటే... అమెరికా, బ్రిటన్ కంటే భారత్ సేఫ్టీ కంట్రీ అని రిపోర్టులో రావడం. భారతదేశం సేఫ్టీ ర్యాంక్ నెంబర్ ఎంతన్నది తెలుసుకునే ముందు సేఫ్టీలో టాప్ 5 దేశాలు ఏమిటో చూద్దాము. అండోర్ర మొదటి స్థానం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండో స్థానంలో వుంది. తృతీయ స్థానంలో ఖతార్, తైవాన్ నాలుగో స్థానంలో, ఒమన్ దేశం ఐదవ స్థానంలో వున్నది.
తెలంగాణ టీడీపీ చీఫ్గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?
తెలంగాణ టీడీపీ అధినేత విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా? పార్టీకి కొత్త చీఫ్ వస్తారా? పార్టీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు కృషి చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్నందున, తెలంగాణలో పార్టీని పునరుద్ధరించడంపై చంద్రబాబు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. కానీ తెలంగాణ చీఫ్ పదవికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడికి, ఒక బీసీ అభ్యర్థికి మధ్య ఉంది. బాబు ఆ పదవిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంటే, నందమూరి సుహాసినికి ఆ పదవి దక్కే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ప్రకారం పార్టీ ఆ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకుంటే, మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ను ఆ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము. అల్పాహారం దాటవేయవద్దు. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు. ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు
అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది.
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది. అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది. నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం. వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ తగ్గితే, మీరు అలసిపోయినట్లు భావిస్తారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి.