శుక్రవారం, 6 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:39 IST)
సంబంధిత వార్తలు
ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్: వీడియో వైరల్
బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు
తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత
నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన
బాత్రూమ్లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)
ఢిల్లీ ఛత్తర్పూర్లో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై ఎద్దు ఒకటి దాడి చేసింది. కొమ్ములతో పైకెత్తి, నేలకేసి కొట్టి, కాళ్లతో తొక్కేసింది దీన్ని గమనించిన స్థానికులు ఆ వృద్ధుడుని అతి కష్టంమీద ప్రాణాలతో రక్షించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడుని ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ భయానక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్
మహిళలు పొట్టి దుస్తులు ధరించడం తనకు ఏమాత్రం నచ్చదని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కైలాస్ విజయ్ వర్గీయ అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం వీటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న విజయవర్గీయ మాట్లాడుతూ, మహిళలు చిట్టిపొట్టి దుస్తులు ధరించడం తనకు నచ్చదని అన్నారు. మహిళల ఆహార్యం విషయంలో పాశ్చాత్య, భారతీయ సాంస్కృతిక విలువల మధ్య వ్యత్యాసాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన మాజీ మిత్రుడు ఎలోన్ మస్క్ చుక్కలు చూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా కేంద్ర బడ్జెట్ బిల్లుపై ఎలోన్ మస్క్ చేసిన విమర్శలతో తాను చాలా ఆశ్చర్యపోయాను, ఇంకా నిరాశ చెందానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో ఎలోన్తో గొప్ప సంబంధాన్ని కలిగివుంటామో లేదో తెలియదని ట్రంప్ పేర్కొన్నారు.
Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్కతా హైకోర్టు
ఆపరేషన్ సిందూర్తో ముడిపడి ఉన్న వివాదాస్పద పోస్ట్కు సంబంధించి అరెస్టయిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కోల్కతా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని పనోలిని మే 30న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు.
What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్ను కనుగొన్న చైనా!
భూమి నుండి 2,400 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడిలాంటి నక్షత్రం యొక్క నివాసయోగ్యమైన మండలంలో ఉన్న కెప్లర్-725c అనే కొత్త సూపర్-ఎర్త్ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఉత్తేజకరమైన అన్వేషణ గ్రహాంతర జీవుల అన్వేషణకు కొత్త బరువును జోడిస్తుంది. సమీపంలోని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా గ్రహం యొక్క కక్ష్య సమయంలో వచ్చే చిన్న మార్పులను ట్రాక్ చేసే ట్రాన్సిట్ టైమింగ్ వేరియేషన్ (TTV) అనే పద్ధతిని ఉపయోగించి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ ఆవిష్కరణను చేశారని డైలీ మెయిల్ నివేదించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?
మంచినీరు. నీరే కదా ఏముందిలే అని అనుకుంటాము. ఐతే నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి. స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు. భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది. పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?
బాదం పాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వున్నాయి. వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం పాలు విటమిన్ ఇ, కాల్షియం, విటమిన్ డిలకు మంచి మూలం. ఇవి చర్మ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి. బాదం పాలలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పాల అలెర్జీలు లేదా లాక్టోస్ సరిపడని వారికి ఇది ఆవు పాలకు సహజ ప్రత్యామ్నాయంగా వుంటుంది. తియ్యని బాదం పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.