గురువారం, 22 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్బోర్డ్లతో పురుషుల ప్రయాణం (video)
కేరళలో జరిగిన ఒక విషాద సంఘటనపై తీవ్రంగా చర్చ జరిగింది. బస్సులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆరోపణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. నిందితుడు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడని టాక్ వస్తోంది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించే బదులు ఆ వీడియోను ఎందుకు షేర్ చేసిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి నిర్దోషి అని భావిస్తే చట్టపరమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదని మరికొందరు అడుగుతున్నారు.
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?
ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ నాటికి ఖాళీ కానున్నాయి. పదవీ విరమణ చేయనున్న సభ్యులలో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందినవారు కాగా, ఒకరు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన అల్లా అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీల పదవీకాలం జూన్ 21, 2026న ముగుస్తుంది. గత డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ టికెట్పై గెలిచిన సనా సతీష్ పదవీకాలం కూడా జూన్లో ముగుస్తుంది.
ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రియల్టీ ధరలు పెరిగాయి. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జారీ చేసిన మెమో ప్రకారం, సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువలను సవరించడం ఇది రెండోసారి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలు, వాణిజ్య కేంద్రాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం మార్కెట్ విలువలను 15 శాతం పెంచింది. సవరించిన ధరల వల్ల రెవెన్యూ వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్మెంట్కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..
హైదరాబాద్, లాలాగూడలోని హరి హంత్ సదన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొమ్మిది తులాల బంగారు గొలుసును బుధవారం ఉదయం దొంగిలించారు. ఆ మహిళ, బాల రుక్మిణి, తన కుమారుడు నరేష్ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో, మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు 301 నంబర్ ఫ్లాట్లోకి ప్రవేశించి, ఆ వృద్ధురాలిని బెదిరించి, ఆమె వద్ద నుంచి బంగారు గొలుసును దొంగిలించారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారుడు నరేష్కు ఈ విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?
మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ధరించి తనను తాను చిత్రీకరించుకున్నాడనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు బుధవారం కేరళకు చెందిన 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అముల్ అని గుర్తించబడిన ఆ నిందితుడు నగరంలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అముల్ అని గుర్తించబడిన నిందితుడి కదలికలు నగరంలోని నివాస సందులలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన తర్వాత అతడిని పట్టుకున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. బట్టలు ఆరబెట్టడానికి వేలాడదీసిన ఇళ్లను, బాల్కనీలను అముల్ లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి
కాలేయం ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తింటే లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?
మొలకెత్తిన గింజలు. ఈ రోజుల్లో వీటిని తినేవారు క్రమంగా పెరుగుతున్నారు. కారణం వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఆ గింజలులో చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. మొలకలలో వుండే ఆల్కైజెస్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించగలవు. మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్ను శరీరావయవాలకు అందిస్తాయి. సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.