మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మిత్రులు రమ్మంటే రావడంలేదు, మాకు కావల్సినంత ఆయిల్ వుంది, మీరెట్లా పోతే మాకేం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ, హార్ముజ్ జలసంధిని భద్రపరచడంలో సహాయం కోసం తాను చేసిన ప్రయత్నాలను అమెరికా మిత్రదేశాలు తిరస్కరించాయని విచారం వ్యక్తం చేశారు. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని ఉపయోగిస్తుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇజ్రాయెల్ అలాంటి పని ఎప్పటికీ చేయదు అని ట్రంప్ అన్నారు. ఇరాన్లోని ఖార్గ్ ద్వీపంలోని చమురు సౌకర్యాలను మినహాయించి అమెరికా ప్రతిదాన్ని నాశనం చేసింది. కానీ భవిష్యత్తులో వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి తలుపులు తెరిచి ఉంచిందని ట్రంప్ అన్నారు. ఈ ద్వీపం దేశ ముడి ఎగుమతుల్లో దాదాపు 90% నిర్వహిస్తుంది.
సినీ నటి ప్రత్యూష కేసు.. 24ఏళ్ల తర్వాత లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడిగా వున్న సిద్ధార్థ్ రెడ్డి తెరపైకి వచ్చాడు. 24 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. సుప్రీం కోర్టు తుది తీర్పు మేరకు సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రత్యూష మరణం తర్వాత అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీం ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ పోరు : సువేందు వర్సెస్ మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. ఇందులో బెంగాల్ అసెంబ్లీ విపక్ష నేతల సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేయనున్నారు. ప్రస్తుతం టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ నుంచి ఆమె మళ్లీ పోటీ చేయనున్నారు. దీంతో ఆమెపై బీజేపీ తమ అభ్యర్థిగా సువేందు అధికారిని ఎంపిక చేసింది. ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయనున్నారు. కాగా, భవానీపూర్ నియోజకవర్గం గత 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న విషయం తెల్సిందే.
YS Avinash reddy: వివేకా గుండెపోటు నాటకాన్ని సృష్టించిందే సునీతనే.. వివాహేతర సంబంధాలపై..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని నాటకం సృష్టించిందే సునీతారెడ్డి అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాల్ని సునీత పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు : అజ్ఞాతం వీడిన అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ
గత వైకాపా ప్రభుత్వంలో సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న అమెపై రాజమండ్రి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. దీంతో రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు షరతులతో కూడిన వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఆమె సోమవారం అజ్ఞాతం వీడి సిట్ ముందుకు వచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్ను ప్రారంభించాయి.
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి. అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి. శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.