మంగళవారం, 21 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాన కార్యదర్శి ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, సంబంధిత అంశాలపై టీజీఎస్సార్టీసీ ఉద్యోగుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోసారి పిఠాపురంలో భగ్గుమన్న విభేదాలు- ఫ్లెక్సీల వివాదం.. దొరబాబు వర్సెస్ వర్మ (video)
కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంగళవారం పాడా కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది.
గొరిల్లాల ఎంక్లోజర్లో పొరబాటున జారిపడిన బాలుడు, ఆ గొరిల్లా ఏం చేసిందంటే? వీడియో
జంతు ప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరు జంతువులను దగ్గరగా చూడాలనుకుని అత్యుత్సాహం చూపించడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ బాలుడు గొరిల్లాల ఎంక్లోజర్ లోపల పడిపోయాడు. అంతే.. ఒక్కసారిగా గొరిల్లాల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ పెద్దగొరిల్లా ఆ బాలుడిని నిశితంగా గమనించింది. బాలుడు భూమిని అతుక్కున్నట్లు పడిపోయి వున్నాడు. కొద్దిసేపు అతడినే గమనించింది. అటుఇటూ తిరిగిన గొరిల్లా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని సురక్షితంగా ఆ ఎంక్లోజర్ నుంచి కాపాడారు.
పాకిస్థాన్కు చెంపదెబ్బ, పహల్గామ్ మారణకాండ తర్వాత పర్యాటకుల భారీ పునరాగమనం
జమ్మూ: అందమైన లోయను నిర్జనంగా మార్చిన పహల్గామ్లోని వినాశకరమైన ఉగ్రవాద దాడి జరిగిన ఒక సంవత్సరం తర్వాత, ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇది ఈ ప్రాంతంలో పునరుద్ధరించబడిన విశ్వాసానికి సంకేతం. ఒకప్పుడు హింసతో వణికిపోయిన పహల్గామ్, ఇప్పుడు కార్యకలాపాలతో సందడిగా ఉంది. జమ్మూ- కాశ్మీర్లోని అధికారులు, భద్రతా సంస్థలు, స్థానిక నివాసితులతో కలిసి పనిచేస్తూ, పర్యాటకులలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి గత సంవత్సర కాలంగా అవిశ్రాంతంగా కృషి చేశారు. వారి ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి, ఎందుకంటే భారతదేశం నలుమూలల నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు మరోసారి ఈ లోయకు తరలివస్తున్నారు.
తిరుమలలో యువతి అదృశ్యం.. గదిలోంచి బయటికి వెళ్లి.. తిరిగి రాలేదు..
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఒక యువతి సోమవారం అదృశ్యమైంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మి తిరుపతమ్మ, తన కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చింది. సోమవారం రాత్రి దర్శనం పూర్తయ్యాక, వారు తమ గదికి తిరిగి వచ్చారు. తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో, తిరుపతమ్మ గదిలోంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.