శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)
క్షణికావేశంలో పొరబాటుగా మాట్లాడాననీ, భారతిగారు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ ఐటిడిపి చేబ్రోలు కిరణ్ కుమార్ ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసాడు. పొరబాటున, క్షణికావేశంలో తప్పుగా మాట్లాడననీ, తనను జగన్ గారు, భారతి గారు మన్నించాలంటూ ఆ వీడియో ద్వారా అభ్యర్థించాడు. ఐతే కిరణ్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా సీరియస్ అయ్యింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు కిరణ్ కుమార్ పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ సమయంలో వైసిపి నాయకుడు గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకున్నారు. కిరణ్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కిరణ్ అంతు చూస్తానంటూ బెదిరించారు.
అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)
తెలంగాణలోని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతుగా మారారు. వరి సేకరణ కేంద్రంలో, ఆయన స్వయంగా జల్లెడ పట్టారు. మెదక్ మండలం పాతూరు గ్రామంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్శన సమయంలో, కలెక్టర్, ఆయనతో పాటు వచ్చిన అధికారులు కేంద్రంలోని వివిధ పనులలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా, కలెక్టర్ స్వయంగా పండించిన వరిని జల్లెడ పట్టారు.
పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్మెన్ కంటే దారుణంగా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, వారు "పోలీసుల యూనిఫాంలను తొలగిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వారాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వం పోలీసులను వాచ్మెన్ కంటే దారుణంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. "సంకీర్ణ ప్రభుత్వం వాచ్మెన్ కంటే పోలీసులను దారుణంగా దుర్వినియోగం చేస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత
భారత రాష్ట్ర సమితి (BRS) శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలు, బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలోని పరిణామాలను కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం బలమైన రాజకీయ పోరాటంలో ఉన్నారని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయని ఆమె అభివర్ణించారు.
పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి పర్యటన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వివాదాస్పద ప్రకటన చేశారు. పోలీసు అధికారుల యూనిఫాంలను తొలగిస్తానని బెదిరించారు. ఆయన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘంతో సహా వివిధ వర్గాలు వెంటనే ఖండించాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.