Friday, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
Jokes, Funny Jokes
Written By
Last Modified:
Thursday, 20 December 2018 (20:48 IST)
సంబంధిత వార్తలు
ఆసుపత్రి దారి మర్చిపోయా..!
హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
ఇంతకీ దేనీ మీద పీహెచ్డీ..?
ఈ భోజనాన్ని అవి కూడా తినవు...?
అది తెలిస్తే ఎప్పుడో మందులు వ్రాసి..?
ఆ తర్వాత వాటిని తినొచ్చా...
Publish:
Thu, 20 Dec 2018 (20:48 IST)
Updated:
Thu, 20 Dec 2018 (20:50 IST)
google-news
"మీకొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి" అన్నాడు డాక్టర్.
"ఆ తర్వాత వాటిని తినొచ్చా?" అని అడిగాడు రోగి.
"బతికుంటే తినొచ్చు..." చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
రెచ్చిపోదాం బ్రదర్ అంటూ విశేషంగా ఆకట్టుకుంటున్న ఎఫ్ 2 బ్రదర్స్..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అపార్ట్మెంట్లో హత్యకు గురైన మహిళ.. చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి...?
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో గురువారం సాయంత్రం, 53 ఏళ్ల మహిళ పిల్లా పార్వతి తన అపార్ట్మెంట్లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి, దుండగులు బంగారు ఆభరణాలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు హైదరాబాద్లోని తన బంధువుల ఇంటికి వెళ్లి, బుధవారం రాత్రే తిరిగి వైజాగ్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల కారణంగా వైద్య ప్రవేశ పరీక్ష రద్దయిన దాదాపు రెండు వారాల తర్వాత, నీట్-యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. పరీక్ష తేదీకి సంబంధించి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్లో, ఎన్టీఏ ఇలా పేర్కొంది. భారత ప్రభుత్వ ఆమోదంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షను ఆదివారం, జూన్ 21, 2026న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచార మార్గాలపై మాత్రమే ఆధారపడాలని కూడా ఈ ఏజెన్సీ సూచించింది.
ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్ను ప్రయోగించిన శత్రుదేశం
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు భారత్ను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ ఫతా-4 పేరుతో క్రూయిజ్ మిస్సైల్ను ప్రయోగించింది. భారత్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఫతా-4 మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. భారత రక్షణ రంగంలోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా దీనిని పాకిస్థాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ అభివృద్ధి చేసింది.
బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 3వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను ఎన్.టి.ఏ రద్దు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?
నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలామందికి అలవాటుగా వుంటుంది. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది. కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు
గర్భవతులు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటుండాలి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా తీసుకుంటుండాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే... పప్పు ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా వంటివి కణజాలం వృద్ధికి తోడ్పడతాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్ తీసుకోవచ్చు.
మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా
పసుపును ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం. పసుపుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనిచ్చి చల్లారాక ఆ నీటితో ఇంటి ఫ్లోర్ శుభ్రం చేస్తుంటే క్రిములు నశిస్తాయి. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ప్రతిరోజు రాత్రి తాగితే జలుబు, తుమ్మలు, దగ్గు లాంటివి తగ్గుతాయి.
ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే
హైదరాబాద్: భారతీయ వైద్య రంగం ఎమర్జెన్సీ మెడిసిన్, ఐసీయూ సేవలు, గాయాలకు చికిత్స అందించడం, పక్షవాతం నిర్వహణ, అత్యాధునిక శస్త్రచికిత్సల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి సైతం రోగులు సురక్షితంగా బయటపడుతున్నారు. అయితే, ప్రాణాలు నిలబడుతున్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చాలామంది సాధారణ జీవితానికి తిరిగి రాలేకపోతున్నారు. నడక కోల్పోవడం, మాట పడిపోవడం, ఆలోచనా శక్తి తగ్గడం, మానసిక క్షోభ, ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలతో జీవితాంతం కుంగుబాటుకు గురవుతున్నారు.
క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?
క్యారెట్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ రసంలో తేనె కలిపి తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos