అక్లాండ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగకు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్లు అర్థ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.