శుక్రవారం, 9 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జగన్.. రాయలసీమ బిడ్డకాదు.. అభివృద్ధిని అడ్డుకునే కేన్సర్ గడ్డ : టీడీపీ నేత బీటెక్ రవి
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదని అభివృద్ధిని అడ్డుకునే కేన్సర్ గడ్డ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే ఒత్తిడి తెచ్చి అపామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడాన్ని పట్టుకుని వైకాపా నేతలు ఇపుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పిఠాపురంలో చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్ద వార్త చేస్తారు కానీ సొంత బాబాయి హత్య..: పవన్ ఆగ్రహం
పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్ వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు వున్నప్పటికీ తను ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని అన్నారు. ఇప్పటివరకూ రూ. 308 కోట్లను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. పిఠాపురంలో ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తనను పిఠాపురంలో ఓడించేందుకు చిత్తూరు నుంచి నాయకులు వచ్చి పనిచేసారని గుర్తు చేసారు. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే దాన్ని పెద్దవార్త చేసేందుకు ప్రయత్నించారు.
తిరుమలలో రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం - 44 లక్షల లడ్డూల విక్రయం
కొత్త సంవత్సరం సందర్భంగ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనాలు రికార్డు స్థాయిలో జరిగినట్టు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అశోక్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు వెల్లడించారు. శుక్రవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు.
బంగారు తాపడాల చోరీ కేసు : శబరిమల తంత్రి అరెస్టు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆలయ తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సిట్ అధికారుల బృందం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు వెల్డలించారు.
ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం భర్తను ప్రియుడితో కలిసి చంపేసి.. గుండెపోటు అంటూ నాటకం
నిజామాబాద్లో ఘోరం జరిగింది. భర్తను భార్య హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే మహిళ తన భర్త పల్లాటి రమేష్ మీద రెండు కోట్ల రూపాయలకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బు వస్తుందని తెలిసి.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడటానికి తోడు.. ఇన్యూరెన్స్ డబ్బుల కోసం సహజ మరణంగా నమ్మించేందుకు రమేష్ గుండెపోటుతో చనిపోయాడని డ్రామా చేసింది. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసి అనంతరం హార్ట్ ఎటాక్గా నమ్మించినట్లు తేలింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత
తెలుగు సినిమాకు ఆంధ్ర, తెలంగాణకు ప్రాణం. కానీ నిన్న జరిగిన పరిణామం వల్ల ప్రభాస్ నటించిన రాజా సాబ్ విషయంలో ఓ లోపం జరిగింది. ఆంధ్రలో ప్రీమియర్స్ వేయడానికి అనుమతి లభించడంతో గత రాత్రి 8.30 గంలనుంచే షోలు ప్రదర్శించబడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దానికి కారణాలు ఏమైనా చిత్ర నిర్మాతల ప్లానింగ్ లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Niharika Konidela: నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న చిత్రం రాకాస
నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్
ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమాను మారుతీ తీస్తున్నాడని అనగానే కాంబినేషన్ పై ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యాక్సన్ సినిమాలు చేసి కొంత గేప్ తీసుకుని చక్కటి లవ్ సినిమా చేయాలని ప్రభాస్ పలుసార్లు బహిరంగంగా వేదికలపై ప్రకటించాడు. అందుకే ప్రభాస్ తో మారుతీ చేసిన ప్రయోగమే రాజా సాబ్. గతంలో ప్రేమకథా చిత్రమ్ తీసిన అనుభవంతో ప్రభాస్ ఆ తరహా సినిమా తీస్తున్నాడని టాక్ వచ్చేసింది. మరి ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడే, జనవరి 09న థియేటర్లలో విడుదలైంది. మరి ఆ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1
98వ అకాడమీ అవార్డుల కోసం కౌంట్డౌన్ కొనసాగుతున్న తరుణంలో, భారతీయ సినిమా మరో ముందడుగు వేసింది. ఈ సంవత్సరం ఆస్కార్ను దేశానికి తీసుకురావడానికి మరింత దగ్గరవుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1, అనుపమ్ ఖేర్ నటించిన తన్వి ది గ్రేట్ అనే రెండు భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరించి, 98వ ఆస్కార్ అవార్డులకు అర్హత సాధించిన 201 చలనచిత్రాల జాబితాలో చేరాయి.
Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల, ఆమె కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉంది. ఇప్పుడు, ఆమె కొత్త ఉత్సాహంతో వెండితెరపైకి తిరిగి రావడానికి పూర్తిగా సిద్ధమైంది. గత సంవత్సరం సమంత తన తొలి నిర్మాణ సంస్థలో నిర్మించిన శుభం చిత్రంలో కనిపించినప్పటికీ, అది కేవలం అతిథి పాత్ర మాత్రమే, పూర్తి స్థాయి ప్రధాన పాత్ర కాదు. ఈ కారణంగా, సమంతను మళ్లీ ప్రధాన పాత్రలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.