శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?
రాములమ్మగా పిలుపించుకునే విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... భవిష్యత్తులో కేసీఆర్ స్థాపించిన భారాస కనుమరుగవుతుందని అన్నారు. దీనిపై విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా పేర్కొన్నారు. ''తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం.
18వ తేదీ నుంచి ఆన్లైన్లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు
ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ సేవా టిక్కెట్లను పొందేందుకు, భక్తులు మే 20వ తేదీ ఉదయం 10 గంటలలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించబడతాయి, కాబట్టి భక్తులు వెంటనే నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉన్నందున ఎన్నికలు ముగిసే వరకు దానిపై మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు గత నెలలో కొంతమంది ప్రతిపక్ష నేతలను ఆదేశించింది. వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, బీటెక్ రవి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దని ఆదేశించారు.
రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్కు వెళుతున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి లండన్, యూరప్ వంటి దేశాల పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఈ టూర్ను ముగించుకుని ఈ నెల 31వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం ఆయన దాదాపు రెండు నెలల పాటు బిజీగా గడిపారు. ఈ క్రమంలో ఆయన విశ్రాంతి తీసుకునేందుకు తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్కు బయలుదేరి వెళతారు. జగన్ కుమార్తెలు లండన్లో ఉంటున్న విషయం తెల్సిందే. తొలుత లండన్కు చేరుకుని అక్కడ తన కుమార్తెలను వెంటబెట్టుకుని ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు.
వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి శివకుమార్ దాడి చేసిన బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు. అందువల్ల తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులకు వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత ఎమ్మెల్యపై కేసు పెట్టారు కానీ, చర్యలు తీసుకోలేదన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్
మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.
విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను ముగించేసుకోవడం, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్తో కన్నప్ప నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది.
కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు
నటి కీర్తి సురేష్ చాలా రిచ్. తను సోషల్ మీడియాలో నెటిజన్లతో మాట్లాడుతూ, తన ఆస్తి విలువ గురించి అడిగితే నవ్వుతూ తేల్చేసింది. అయితే ఆమె ఆస్తి వివరాలు నలభై ఒక్క కోటి రూపాయలట. ఒక్కో సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటుందని సమాచారం. ప్రకటనలు, టెలివిజన్ కార్యక్రమాలు సరేసరే. మహానటి తర్వాత ఆమె తన పాపురాలిటీని బాగా ఉపయోగించుకుంది. ప్రతి ఎండార్స్ మెంట్ కు ముప్పై లక్షలు వసూలు చేస్తుంది.
జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే తాజాగా ఓ టూర్ ను తన స్నేహితులతో ప్లాన్ చేసింది. అక్కడ కొండలు, ఎత్తైన జలపాతాలలో హాట్ గాఫొటోలకు ఫోజులిస్తూ నెటిజన్లకు సందడి చేసింది. ఇవన్నీ చూస్తుంటే మన దేశం సంస్క్రుతి ఎంత గొప్పదో అర్థమవుతుందని చెబుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేసిన ఈమె ముంబైలో ఎక్కువగా వుంటోంది.
'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్
సూర్య శివకుమార్ రాబోయే తమిళ ఫాంటసీ యాక్షన్ చిత్రం 'కంగువ'లో 10,000 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే అతి పెద్ద వార్ సీక్వెన్స్ ఉంది. మొత్తం వార్ ఎపిసోడ్ల యాక్షన్, స్టంట్స్ మరియు విజువలైజేషన్ అంతర్జాతీయ నైపుణ్యంతో రూపొందించబడ్డాయి. నిర్మాతలు, స్టూడియో గ్రీన్, దర్శకుడు శివతో పాటు మొత్తం టీమ్, వార్ సీక్వెన్స్లలోని ప్రతి అంశంలో థీమ్, సబ్జెక్ట్కు న్యాయం చేయడానికి పనిచేశారు. ఈ చిత్రంలో సూర్య నటించిన అతిపెద్ద వార్ సీక్వెన్స్ ఉంది.