మంగళవారం, 10 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు
భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్కు కాంగ్రెస్ అధిష్టానం అతి పెద్ద బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం పట్ల అజారుద్దీన్ హర్షం వ్యక్తం చేస్తూ, తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
NASA: నాసా అధికారిక వెబ్సైట్లో బగ్ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన పదహారేళ్ల యువరాజ్ గుప్తా సైబర్ సెక్యూరిటీ రంగంలో సాధించిన విజయాలకు గాను వార్తల్లో నిలిచాడు. ఈ యువకుడు నాసా అధికారిక వెబ్సైట్లో ఒక ముఖ్యమైన బగ్ను గుర్తించగలిగాడు. ఈ విజయం అతనికి ప్రశంసా పత్రం, నాసా హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిపెట్టింది.
బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలికలకు హాని చేయడానికి భయపడే వాతావరణాన్ని సృష్టించాలని ఉన్నత పోలీసు అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో బాలిక హత్య, సామూహిక అత్యాచారం కేసుపై త్వరిత దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలతో సహా తెలంగాణ అంతటా అనేక ప్రాంతాలలో రాబోయే మూడు నుండి నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు, రాబోయే మూడు రోజులు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
DOST 2025: వెబ్సైట్లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్సైట్లో ఆన్లైన్లో సెల్ఫ్-రిపోర్ట్ చేయడంలో విఫలమైనందున 19,000 మందికి పైగా అభ్యర్థులు తమ డిగ్రీ సీట్లను కోల్పోయారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) పంచుకున్న సమాచారం ప్రకారం, DOST 2025లో మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్లో 60,428 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించబడ్డాయి. అయితే, జూన్ 6న ఆన్లైన్ స్వీయ-రిపోర్టింగ్ ముగియడంతో 41,285 మంది అభ్యర్థులు మాత్రమే తమ సీట్ల కేటాయింపును నిర్ధారించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది
2018లో #MeToo ఉద్యమం సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలు తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. 2005లో స్విట్జర్లాండ్లో జరిగిన "వీళమట్టం" అనే సాంస్కృతిక కార్యక్రమంలో వైరముత్తు తనను వేధించాడని ఆమె పేర్కొంది. వైరముత్తు ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, చిన్మయి తన వైఖరికి కట్టుబడి, అతని తిరస్కరణలు అబద్ధమని చెప్పింది. మీటూ వేవ్ సమయంలో మాట్లాడిన పరిశ్రమలో మొదటి మహిళలలో చిన్మయి ఒకరు. ఆమె ఆరోపణల ఫలితంగా, చిన్మయిని దక్షిణ భారత సినీ, టెలివిజన్ కళాకారులు, డబ్బింగ్ కళాకారుల సంఘం నుండి బహిష్కరించారు.
మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్
మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ఈ మేరకు ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి, ప్రధాన బ్రాండ్లకు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కత్రినా కైఫ్ తనను మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం పట్ల తన సంతోషాన్ని పంచుకుంది. కత్రినా సోషల్ మీడియా ద్వారా... మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అందం, ప్రశాంతతను కలబోసిన ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్ అయిన మాల్దీవులకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం నాకు గౌరవంగా ఉంది.
Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది
హీరోయిన్ రమ్య పసుపులేటి బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో గ్లామర్ టీట్ చేస్తోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రక్రితి అందాలను ఆస్వాదిస్తూనే తన గ్లామర్ ను యూత్ ను ఆకట్టుకునేలా చేయడం విశేషం. 'సోలో బాయ్' హీరోయిన్ రమ్య పసుపులేటి నటిస్తోంది.
సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్కి, యూత్ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్
ఇటీవలే తెలుగు సినిమాకు తెలంగాణాలో గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన ప్రకటించిన అవార్డులను హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ అశ్విన్ ఇలా మాట్లాడారు.