శనివారం, 12 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:13 IST)
సంబంధిత వార్తలు
గాలిలో ఎలా ఎగురుతుంది?
వెనక్కి తగ్గని కార్మికులు : తెలంగాణాలో సాగుతున్న సమ్మె
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కేసీఆర్కు అల్టిమేటం... తడాఖా చూపిస్తామంటున్న కార్మికులు
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో
ఎక్కడ బస్సులు అక్కడే : తెలంగాణాలో డిపోలకే పరిమితమైన బస్సులు
సారీ అనటానికి బదులుగా...
లంబు: బస్లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది.
జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్మైండ్ అంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)
బెంగళూరులోని మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్పై రైలు ఎక్కడానికి వేచి ఉన్న యువ జంట పబ్లిక్గా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ జంట ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన బహిరంగ ప్రదేశానికి తగనిదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు. ఈ సంఘటనకు సంబంధించి మెట్రో అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.1.25 నిమిషాల వీడియోలో వృద్ధులు, పిల్లల సహా ఇతర ప్రయాణీకులు చుట్టుముట్టబడి ఉండగా యువ జంట అసభ్యకరమైన చర్యకు పాల్పడుతున్నట్లు చూపిస్తుంది.
బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం చెన్నై పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టంచేశారు. గత 1998లో నాటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని మంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భలే ఫన్నీ వీడియోస్ పెడుతుంటారు నెటిజన్స్. కాసేపు సరదాగా నవ్వుకునేట్లుగా వుంటుంటాయి. తాజాగా ఓ వీడియో ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. కోళ్లఫాంలోకి రెండు కుక్కపిల్లలు దూరి కాట్లాకుంటున్నాయి. అవిరెండూ కోళ్లకు దాణా వేసే ప్లాస్టిక్ టబ్ లో ఒకటికొకటి కలబడుకోవడం ప్రారంభించాయి. చూసేందుకు కుస్తీరింగులో ఇద్దరు వస్తాదులు పోటీపడి కుస్తీపడినట్లు, ఆ పోటీని చూసే ప్రేక్షకుల్లా చుట్టూ నిలబడి కోళ్లన్నీ చూస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడండి
పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వచ్చేవారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే, వచ్చే రెండేళ్ళలో ఇంటి పట్టాను అమ్ముకునే హక్కు కూడా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. మన ఇల్లు - మన లోకేశ్ అనే కార్యక్రమంలో భాగంగా, నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్
నెటిజన్లతో పాటు మీడియాపై సినీ నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ఆమె పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన రెండో వివాహం గురించి మాట్లాడారు. అయితే, సమాజంలో అనేక అంశాలు వుంటే వాటన్నింటిని పక్కబెట్టి తన రెండో పెళ్లి వార్తనే హైలెట్ చేస్తూ వార్తలు రాయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష
విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు - మీరు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది. ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని అని హీరోయిన్ త్రిష అన్నారు. సామాజిక మాధ్యమాల్లో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి విషపూరితమైన స్వభావంతో ఎలా ప్రశాంతంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పేర్కొన్నారు.
Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ
ప్రముఖ నిర్మాత, TSFDC చైర్మన్ శ్రీ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి కలిసి ఇటీవల హైదరాబాద్లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య, ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)
సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షో ఇటీవలి ఎపిసోడ్లో ప్రసారమైన ఒక స్కిట్కు హిందూ సమాజాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రముఖ టెలివిజన్ ప్రెజెంటర్ యాంకర్ రవి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సుడిగాలి సుధీర్ బృందం ప్రదర్శించిన, యాంకర్ రవి హోస్ట్ చేసిన ఈ స్కిట్, చాలా మంది ప్రేక్షకులు హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరిచే దృశ్యాన్ని చిత్రీకరించింది. శివాలయాల ప్రవేశద్వారం వద్ద సాంప్రదాయకంగా కనిపించే నంది కొమ్ముల ద్వారా దేవత కనిపించే బదులు ఒక స్త్రీ కనిపించిన స్కిట్లోని ఒక నిర్దిష్ట భాగం నుండి వివాదం తలెత్తింది. హిందూ విశ్వాసంలో, నంది కొమ్ముల ద్వారా శివుడిని చూడటం ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దృశ్యాన్ని చాలామంది మత సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నట్లు భావించారు.
AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !
‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఇటీవలే ప్రకటించింది సన్ పిక్చర్స్. అల్లు అర్జున్ కు 22, అట్లీకి 26వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం జూన్ లో సెట్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం టెక్నికల్, విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్ష న్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికాలో పలు టెక్నికల్ టీమ్ ను కలిసి వచ్చిన అర్జున్, అట్లీ హాలీవుడ్ హిట్ సినిమాలకు పనిచేసిన వారితో చర్చించి వచ్చారు.