Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

Written By సెల్వి
Updated: శనివారం, 2 మే 2026 (15:58 IST)
పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) జరిగిన భారీ లోపాలను ఎత్తిచూపింది. ఈ వ్యవహారంలో మాజీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) ఏవీ. ధర్మారెడ్డిని కీలక వ్యక్తిగా కమిషన్ పేర్కొనగా, మాజీ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అలాగే వైకాపా నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 
 
తప్పనిసరి పరీక్షలు నిర్వహించకుండా, టెండర్ నిబంధనలను నీరుగార్చి, ప్రయోగశాల నివేదికలను విస్మరించి 70 లక్షల కిలోల నెయ్యిని సేకరించినట్లు ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ వెల్లడించింది. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, వారిని బ్లాక్ లిస్టులో చేర్చడం, వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

తర్వాతి కథనం
Show comments