నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో జై సింహా అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.