ఆదివారం, 16 జూన్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:17 IST)
సంబంధిత వార్తలు
మీ అమ్మాయి నన్ను ఓ కంటితో...
బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి...
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
నా చేతిలో వున్నది కూడా అది కాదు...
దొంగ: మర్యాదగా నీ వంటిమీదున్న నగలన్నీ ఇవ్వు.. లేకపోతే ఈ కత్తితో పొడుస్తా..
సుజాత: అయ్యయ్యో.. ఇవి బంగారు నగలు కాదు.. రోల్డుగోల్డువి...
దొంగ: నా చేతిలో కూడా ఉన్నది నిజం కత్తి కాదు.. అట్టకత్తి.. హహహహ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం
తన తండ్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై కేసులు పెట్టిన తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా పెట్టొచ్చు కదా అని దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ప్రశ్నించారు. ఏపీ స్పీకరుగా పని చేసిన కోడెల శివప్రసాద్పై ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను సొంతానికి వినియోగించుకున్నారంటూ గత వైకాపా ప్రభుత్వం కేసు పెట్టి వేధింపులకు గురిచేసింది. ఈ మానసికక్షోభను అనుభవించలేక కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇపుడు ఏపీలో వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఓ ప్రకటనలో తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్ వెల్లడించారు. జల్జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని తెలిపారు. అటవీ సంపదను కాపాడి, పచ్చదనాన్ని పెంచుతామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.
అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్
అహంకారమే భారతీయ జనతా పార్టీ కొంప ముంచిందని, అందుకే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 240 సీట్లకే పరిమితమైందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఇంద్రేశ్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాముడిని విశ్వసించని వారు మాత్రం 234 సీట్లు సంపాదించుకున్నారంటూ ఆయన బీజేపీ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం శ్రీరాముడిని పూజించి అహంకారం పెంచుకోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైందన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్
ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ప్రాధాన్యతను ఎత్తిచూపుతూ సకాలంలో తీసుకున్న చర్యల వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు పవన్ కల్యాణ్కు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.
పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. అలాగే, ఈ యేడాది లోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ యేడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?
పెద్ద ఉల్లిపాయ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. ఎందుకంటే, ఉల్లిపాయలు అంతగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను చాలామంది మాంసాహారంలో సైడ్ డిష్ గా వుపయోగిస్తుంటారు. వేయించిన ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలున్నాయి. అవేంటో తెలుసుకుందాము. వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేయించిన ఉల్లిపాయలను తింటుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. వేయించిన లేదా కాల్చిన ఉల్లిపాయలు తింటే శరీరానికి కావలసిన క్యాల్షియం అందుతుంది. జీర్ణ సమస్యలను రాకుండా చేయడంలో వేయించిన ఉల్లిపాయలు దోహదపడుతాయి. శరీరంలోని విషపూరితాలను సమర్థవంతంగా తొలగించడంలో వేయించిన ఉల్లిపాయలు సాయపడతాయి.
నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?
నువ్వులు, నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చో తెలుసుకుందాము. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?
బ్రెయిన్ లేదా మెదడు జ్ఞాపకశక్తికి మూలకేంద్రం. అలాంటి బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలామంది ఖరీదైన ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా బ్రెయిన్ పవరన్ను పెంచుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పసుపు అనేది మెదడును వృద్ధాప్య సమస్య నుండి రక్షిస్తుంది. కాయధాన్యాలు మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుమును కలిగి ఉంటాయి. కాఫీ తీసుకోవడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, రీకాల్ సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది. చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. బచ్చలికూర మెదడు ఆరోగ్యానికి గొప్ప ఆహారంగా పరిగణించబడుతుంది.
మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు
నేటి వేగవంతమైన ప్రపంచంలో, చాలా మంది తమ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ఒత్తిడి జీవితాలను గడుపుతున్నారు. పని పరంగా తీవ్రమైన ఒత్తిడి, ఎడతెగని డిజిటల్ కనెక్టివిటీ, పని-జీవిత సమతుల్యతను కొనసాగించే క్రమంలో ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఆందోళన వల్ల స్వీయ-సంరక్షణ కోసం సమయం కేటాయించలేక పోతున్నారు. అంతేకాకుండా, అతిగా తినడం, ధూమపానం లేదా అధిక ఆల్కహాల్ వినియోగం వంటివి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. మెరుగైన గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో చేర్చవలసిన అనేక ఆహార పదార్థాలలో 3 ప్రధానమైనవి. అవేమిటో చూద్దాము.