శనివారం, 25 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 8 డిశెంబరు 2018 (13:13 IST)
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?
పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?
హైదరాబాద్లో మద్యానికి టోకన్... రూ.10 నోటిస్తే ఫుల్బాటిల్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి
రేవంత్ రెడ్డి అరెస్టు ఎఫెక్టు : వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీవేటు
ఏమండీ.. బ్యాడ్ న్యూస్ ఉంది..
రోజా: ఏమండీ.. మీకో గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఉంది..
రవి: ఏదోటి చెప్పు..
రోజా: నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను..
రవి: అలాగా... మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జగన్ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రా వర్శిటీ గ్రౌండ్ రెడీ.. బుకైన హోటల్స్
పోలింగ్ జరిగిన రోజు నుంచి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ సొంత లాభాలే అధిక ఓటింగ్కు కారణమని చెప్పుకుంటున్నాయి. అధికార వ్యతిరేకత వల్లే ఎక్కువ పోలింగ్ నమోదైందని టీడీపీ వాదించగా, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ అనుకూల వైఖరి వల్లే ఇలా జరిగిందని వైసీపీ వాదించింది.
APSET-2024 ఫలితాల విడుదల.. 2,444 మంది అభ్యర్థుల అర్హత
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష "APSET-2024" ఫలితాలను ప్రకటించింది, ఇందులో 2,444 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం యూజీసీ నవీకరించబడిన మార్గదర్శకాలను అనుసరించి మే 24న ఆంధ్రప్రదేశ్లోని కళాశాలలు/యూనివర్శిటీలో లెక్చర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత కోసం APSET వెబ్సైట్లో ఫలితాలు పోస్ట్ చేయబడ్డాయి.
లాయర్ ఆఫీసులోకి వచ్చిన పాము.. పరుగులు తీసిన ఉద్యోగులు (వీడియో)
పాము అంటే అందరూ జడుసుకుంటారు. పామును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు చాలామంది. అలాంటిది.. ఓ పాము ఓ లాయర్ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో ఉద్యోగులు కేకలు వేస్తూ.. కార్యాలయం నుంచి బయటికి పరుగులు తీశారు. ఆపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
విమానం గాలిలో వుండగా.. తలుపులు తీశాడు.. ఆపై అరెస్టయ్యాడు..
ఇండోర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న విమానం శుక్రవారం మధ్యలో గాలిలో ఉండగా తలుపులు తెరవడానికి ప్రయత్నించినందుకు ఒక ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆర్జిఐఎ)లో విమానం దిగడానికి నిమిషాల ముందు 29 ఏళ్ల ఫ్లైయర్ గాలి మధ్యలో తలుపు తెరవడానికి ప్రయత్నించి ఎయిర్లైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఎయిర్లైన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపారు.
బైకుకు నెంబర్ ప్లేట్ లేదు.. చైన్ స్నాచర్లుగా కాలేజీ స్టూడెంట్లు.. మహిళ వద్ద? (video)
చెన్నైలో దోపీడీలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న అరక్కోణం రైలులో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ ఆటో డ్రైవర్ లాక్కున్న ఘటన మరవకముందే.. కాలేజీ స్టూడెంట్లు చైన్ స్నాచర్లుగా మారిన ఘటన కలకలం రేపుతోంది. పట్టపగలే ఇద్దరు యువకులు ఓ మహిళ బంగారు గొలుసును దోచుకుని పారిపోయారు. రుయ్యు మంటూ వెళ్లిన ఆ బైకులో ఇద్దరు యువకులు వుండగా, ఆ బైకులో నెంబర్ ప్లేట్ లేదు. రోడ్డుపై నడుస్తూ వెళ్లిన బ్లూ రంగు చీర కట్టిన మహిళ వద్ద బంగారు గొలుసు దోచుకుని పారిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.