ఆదివారం, 26 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:55 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్ను రేప్ చేసి వెళ్లాడు...
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి?
రోగి: పేషెంట్ని నేనే, నాకు వైద్యం చేయండి....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రోడ్డుపై వాహనం ఆపి తీరిగ్గా ఫోన్ సంభాషణ చేస్తున్న వ్యక్తిని గుద్దేశాడు, తప్పెవరిది? వీడియో
ఇది కొంతమంది చేసే పనే. రోడ్డుపై వాహనం నడుపుతూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా సెల్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అలా అయినప్పుడు కొంతమంది వాహనాన్ని పక్కనే ఆపి మాట్లాడి తర్వాత వెళ్తుంటారు. మరికొంతమంది వాహనం రోడ్డుకి కాస్త పక్కనే నిలిపి మాట్లాడేస్తుంటారు. ఇలాంటివాటి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. కేరళలోని కోయిలాండి నందిమసీద్ 20వ మైలు దగ్గర స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఫోన్ రావడంతో రోడ్డుపైన కాస్త పక్కగా ఆపి మాట్లాడటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎన్నో వాహనాలు వేగంగా వెళ్తూనే వున్నాయి.
మద్యం విషయంలో గొడవ.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు స్నేహితులు
మద్యం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఒక యువకుడిని అతని ఇద్దరు స్నేహితులు హత్య చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మేడిపల్లికి చెందిన లారీ డ్రైవర్, 24 ఏళ్ల రాగిర్ మధుగా గుర్తించారు.
తితిదే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మే 10 - 11 తేదీల్లో రాతపరీక్షలు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. తితిదే ఇంజనీరింగ్ విభాగంలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) షెడ్యూల్ను తితిదే అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10, 11 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పీఎం ఈ-బస్ సేవా స్కీమ్- తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులు
పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కింద కొత్తగా ప్రకటించిన 3,604 బస్సుల టెండర్లో భాగంగా, కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
ప్రియుడి భార్యను, పిల్లల్ని కత్తితో పొడిచి చంపిన మహిళ, కాళ్లు పట్టుకున్నా వదల్లేదు...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియుడు తనను దూరం పెట్టేస్తున్నాడని కసి పెంచుకున్న ఓ మహిళ అతడి భార్యాపిల్లల్ని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి. దుర్గ్ జిల్లా పరిధిలో లలితేష్ యాదవ్ పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతడు తన భార్య రీనా ముగ్గురు పిల్లలతో నివాసం వుంటున్నాడు. ఐతే సరోజిని అనే మహిళతో లలితేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఐతే ఇటీవల ఇక మనిద్దరం దూరంగా వుందామంటూ సరోజినికి చెప్పాడు. దాంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం నాడు లలితేష్ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్ను రాసుకోవాలి.