గురువారం, 3 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాయచూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం
రాయచూర్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది, ఇది ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కర్ణాటకకు ముఖద్వారం అయిన రాయచూర్లో విమానాశ్రయం అనే చిరకాల స్వప్నం ఇప్పుడు వాస్తవికతకు దగ్గరగా ఉందని చిన్న నీటిపారుదల- శాస్త్ర- సాంకేతిక శాఖ మంత్రి ఎన్.ఎస్. బోస్రాజు పేర్కొన్నారు. రాయచూర్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను మంత్రి తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధిని పెంచడానికి ఇది దోహదపడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒకరు తన మాజీ ప్రియుడు తన కాబోయే అత్తమామలకు ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయడంతో తన వివాహ ప్రతిపాదన రద్దయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 25 ఏళ్ల బాధితురాలు 2019లో నిందితుడిని కలిసింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వారు కలిసి ఉన్న సమయంలో, మాజీ ప్రియుడు తన ఫోన్ పనిచేయడం లేదని ఆరోపిస్తూ ఆమెను ఓటీపీ షేర్ చేసేలా ఒత్తిడి చేశాడు. ఆమె కాంటాక్ట్లను అతను యాక్సెస్ చేసిన తర్వాత, ఆమె తన కాల్స్ లేదా సందేశాలకు స్పందించనప్పుడల్లా ఆమెను వేధించడం ప్రారంభించాడు.
బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ, ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉరుములతో కూడిన గాలులు కూడా వీచుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున, వాతావరణ శాఖ రాబోయే కొద్ది రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రతిపాదించిన వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వ భూ ప్రక్షాళన ప్రయత్నాలను "చట్టవిరుద్ధం" అని ప్రకటించింది. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ కోరింది. ఈ విషయంపై వాస్తవ నివేదిక, తీసుకున్న చర్యల నివేదిక రెండింటినీ కోరింది. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, అనేక మంది పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతం పర్యావరణ సున్నితత్వం గురించి, ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH)కి దానికి గల సంబంధాల గురించి ఆందోళనలను లేవనెత్తిన తరువాత MoEFCC జోక్యం చేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం అంటే ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి అని మనకు గుర్తు చేస్తుంది. సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాహారం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభమైనప్పటికి, ప్రభావవంతమైన మార్గం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడింపుగా ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్
కిడ్నీ స్టోన్స్. ఈ సమస్య వల్ల మొత్తంగా కిడ్నీలు పాడైపోయే ప్రమాదం వుంటుంది. అలాకాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. శరీరానికి అవసరమైన మంచినీళ్లను తాగుతూ వుండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, కనుక మితంగా తీసుకోవాలి. చక్కెర అధిక వినియోగం కూడా కిడ్నీలో రాళ్లకు కారణం అవుతుంది. కృత్రిమ శీతల పానీయాలు, కాఫీని నివారించాలి. సిట్రిక్ యాసిడ్ కలిగిన పండ్లు కాల్షియం శోషణను నిరోధించి కిడ్నీ రాళ్లను అడ్డుకుంటాయి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన మెగ్నీషియం ఉండేలా చూసుకోండి. కిడ్నీలో రాళ్లను నివారించడానికి బరువు తగ్గడం కూడా మంచిది.
వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం కలుగుతుంది. దాహాన్ని తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?
చాలామంది ఉదయం ఆకలవుతుందని చేతికి దొరికిన పదార్థాలను తినేస్తుంటారు. ఐతే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. తింటే అనారోగ్యం బారిన పడతారు. అవేమిటో తెలుసుకుందాము. పరగడుపున అరటికాయలు తింటే కడుపులో ఎసిడిటిని పెంచుతుంది, ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పెరుగును అన్నంతో పాటు కానీ లేదంటే ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకుంటే మేలు చేస్తుంది, ఐతే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది. పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధిక స్థాయిల్లో వుంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటి సమస్య వస్తుంది.
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము. అల్పాహారం దాటవేయవద్దు. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు. ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.