ఆదివారం, 22 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్ని తరగతి గదిలోనే..
న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..
కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...
కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే...?
అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?
బొమ్మ వేయమని చెప్పాను కదా..?
టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నేను ఆ తప్పులు చేసా, ALS వ్యాధితో మరణిస్తున్నా, కుమార్తెలకు హాలీవుడ్ నటుడు ఎరిక్ కన్నీటి లేఖ
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎరిక్ డేన్ నటుడికి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం వుంది. అతడి నటనకు ఎందరో ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అలాంటి హీరోకి అరుదైన వ్యాధి సోకింది. వెండితెరపై వెలుగులు చిమ్మిన అతడు ఒక్కసారిగా వీల్ చైర్ కి పరిమితమైపోయాడు. ఇక తను బ్రతుకను, కొన్ని రోజుల్లో మరణిస్తానని తెలియడంతో తన కుమార్తెలకు ఆఖరి వీడియోను, సందేశాన్ని పంపాడు. లెటర్స్ టు మై డాటర్స్ అంటూ అతడు షేర్ చేసిన వీడియోలో... పిల్లలూ, మీకు నేను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు. కానీ నా తప్పుల నుండి నేను పాఠాలు నేర్చుకున్నాను.
రూ.20 నుంచి రూ.40కి పెరిగిన మద్యం ధరలు.. ఎక్కడంటే..?
పశ్చిమ గోదావరి జిల్లాల్లో రిటైల్లో మద్యం దాని బ్రాండ్ను బట్టి బాటిల్కు గరిష్ట రిటైల్ ధర ఎమ్మార్పీ కంటే రూ.20 నుండి రూ.40 ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులలో ఈ విక్రయం తెలుస్తోంది. తమ పెట్టుబడిపై తగినంత రాబడి లభించడం లేదని మద్యం దుకాణాల యజమానులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం బాటిల్ ధరను రూ.10 పెంచుతూ ఒక జీవో జారీ చేసింది. అయినప్పటికీ, దుకాణ యజమానులు తమ రాబడి తక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తున్నారు.
స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ దిగాడు, పిల్లాడు యాక్సలరేటర్ తొక్కాడు, వామ్మో... వీడియో
ఎల్కేజీ, యూకేజీ, రెండుమూడు తరగతుల పిల్లలను ఆటోలో ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి అనుకోని ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని మైనపురిలో ఆటో రిక్షాలో స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటోను రన్నింగులోనే వుంచి డ్రైవర్ కిందకు దిగాడు. ఇంతలో ఓ పిల్లవాడి తల్లి పిల్లవాడిని ఆటోలో ఎక్కించింది. డ్రైవర్ బ్యాగు సర్ది ఆటో లోపలికి వచ్చేలోపుగానే పిల్లవాడు పొరబాటున ఆటో యాక్సెలరేటర్ పైన కాలు వేసి తొక్కాడు. అంతే... ఆటో రయ్యమంటూ పరుగులు తీసింది.
ప్యూర్ ఎనర్జీకి చారిత్రాత్మక న్యాయ విజయం
జనవరి 29, 2026న, సంగారెడ్డిలోని III అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు, ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఎం. ప్రభాకర్ ఆదిత్య(O.S. నం. 78 ఆఫ్ 2024) కేసులో కీలక తీర్పును వెలువరించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే డిజిటల్ దోపిడీ, దురుద్దేశపూరిత తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా, ఎదుగుతున్న స్టార్టప్ బ్రాండ్లకు నిర్ణయాత్మక విజయాన్ని అందిస్తూ, ప్యూర్ ఎనర్జీకి అనుకూలంగా రూ. 50,00,000 (రూ. 50 లక్షలు) నష్ట పరిహారాన్ని వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రూ.3.5 వేల కోట్ల కుంభకోణంలో రెండో నిందితుడుగా ఉన్న అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.