మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్ని తరగతి గదిలోనే..
న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..
కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...
కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే...?
అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?
బొమ్మ వేయమని చెప్పాను కదా..?
టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, 24వ తేదీన వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి... ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపింది.
మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు
పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!
కిడ్నీలు దానం చేస్తే పరిహారం ఇపిస్తానని నమ్మించి అనేక మందిని తన వెంట తీసుకుని అక్రమంగా విక్రయిస్తున్న ఓ కిరాతకుడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. హ్యూమన్ ఆర్గాన్ హార్వెస్టింగ్ పేరుతో సాగిన ఈ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్లో ఈ వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 30 యేళ్ల వ్యక్తిని కేరళ పోలీసులు త్రిశూర్లో ఆదివారం అరెస్టు చేశారు. త్రిశూర్ జిల్లాలోని వలప్పాడుకు చెందిన సబిత్ నాస్సర్ అనే వ్యక్తిని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, అక్రమ మార్గంలో డబ్బును సంపాదించేందుకు విదేశాల్లో కిడ్నీదానం చేస్తే న్యాయబద్ధమైన పరిహారం అందజేస్తానని అనేక మంది బాధితులను నమ్మించి, వారిని అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. దీంతో అతనిపై ఒక వ్యక్తి అక్రమ రవాణా, మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని వద్ద పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video
అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఐతే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వాటిని నివారించే ధైర్యం కూడా వుండాలి. చాలామంది ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పారిపోతుంటారు. కొద్దిమంది మాత్రం ఆ ప్రమాదాన్ని భారీ ప్రమాదం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. లారీకి డీజిల్ కొట్టించుకుందామని ఓ లారీ డ్రైవర్ తన వాహనంతో పెట్రోల్ బంకులోకి వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ ఆయిల్ ట్యాంకు పేలి పెద్ద మంటలు చెలరేగాయి.
200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?
అమెరికాకు చెందిన ఓ వ్యభిచారిణి 200 మంది ప్రాణాలను రిస్క్లో పెట్టింది. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టి వందలాది మందితో శృంగారంలో పాల్గొంది. దీంతో వీరందరి ప్రాణాలు ఇపుడు రిస్క్లో పడ్డాయి. అయితే, ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమెతో సన్నిహితంగా ఉన్న విటులందరూ విధిగా హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్ అలెర్ట్ జారీచేశారు. ఆమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఓహియోని మరియెట్టాకు చెదిన లిండా లెచెసే అనే సెక్స్ వర్కర్కు 2022లో హెచ్.ఐ.వి. సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు. మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటివరకు ఆమె 211 మందితో సన్నిహితంగా గడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో లిండాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె కస్టమర్లు 211 మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?
చాలా మంది కుర్చీలో కూర్చుని అదేపనిగా కాళ్ళూపుతుంటారు. మంచం, కుర్చీ, సోఫా, పిట్టగోడ, అరుగు ఇలా ఎక్కడ కూర్చొన్నప్పటికీ కాళ్ళూపుతుంటారు. ఈ అలవాటును మాత్రం మానుకోలేరు. ఆఖరికి పెద్దవాళ్లు ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. ఎంతగా నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది. నిజానికి ఇది ఓ అలవాటుగా చాలా మంది చెప్పుకుంటారు. కానీ, ఇది ఒక అలవాటు కాదని, ఆరోగ్యంలో లోపమేనని చెపుతున్నారు. దీనిని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలో కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి అని వైద్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
శరీరంలో యూరిక్ యాసిడ్కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్కు కారణమవుతాయి. ఆల్కహాల్ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు.. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది.
ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.