గురువారం, 5 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:50 IST)
సంబంధిత వార్తలు
కోహ్లీకి అరుదైన గౌరవం.. వరుసగా మూడోసారి విస్డన్లో చోటు..
సమంతతో ఉపాసన ఇంటర్వ్యూ.. టాలీవుడ్ అత్యుత్తమ కోడలు ఆమే..?
డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు
తలనొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వద్దు.. ఆ టీ ఒక గ్లాస్..
రోహిత్ శర్మకు గాయం.. వరల్డ్ కప్కు దూరం?
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
రాము: మీ హోటల్లో టీ తాగుతుంటే ఈగ వచ్చింది..
మేనేజర్: భలే వారే.. మీరు దానికి బిల్లేమీ కట్టనవసరం లేదు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)
యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఈ రోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయ్యిందని తెలిపారు.
రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని సికంద్ర ప్రాంతంలోని నాగ్లా నాథు గ్రామంలో విషాద సంఘటన జరిగింది. యమునా నదిలో స్నానం చేయడానికి, రీల్స్ చేయడానికి వెళ్ళిన ఆరుగురు బాలికలు మునిగి మరణించారు. ఆరుగురు బాలికల మరణంతో వారి గ్రామంలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ బాలికలందరూ దాదాపు 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, మృతులలో ముగ్గురు సోదరీమణులుండగా, మిగిలినవారు వారి బంధువులు. మరణించిన బాలికలు వేసవి సెలవుల కారణంగా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు,
పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత
మహబూబాబాద్ జిల్లా: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత సాయి దత్త పీఠం నిత్యఅన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది. వెన్నారం గ్రామంలోని పేద వాడైన అర్చకుడు రామానుజం కుమార్తె చదువు కోసం, ఉన్నత విద్య కోసం సాయి దత్త పీఠం లక్షరూపాయల ఆర్ధిక సాయం చేసింది. ఈ కార్యక్రమంలో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎస్డీపీ అయ్యప్ప గ్రూప్ గురుస్వాములు, స్వాములు అందరూ ఇతోధికంగా తమవంతు చేయూత అందించారు.
వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)
వైసిపి వెన్నుపోటు దినం నిరసన ఈ రోహిణి కార్తె వేడి ఎండల్లో చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆయన వాహనం పైనుంచి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మైకం వచ్చి జారిపోతూ కింద పడిపోయారు. దీనితో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ప్రధమ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ వెల్లడించారు. ఏపీలో వెన్నుపోటు దినం విజయంతం అయ్యిందని బొత్స అన్నారు.
Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు
కోల్కతాకు చెందిన వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని అరెస్టు చేశారు. అయితే శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. వజాహత్ ఖాన్ మిస్ అయినట్లు సమాచారం. శుక్రవారం కోల్కతా పోలీసులు శర్మిష్ట పనోలిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, వజాహత్ ఖాన్ ఇప్పుడు రాజకీయ, చట్టపరమైన గందరగోళానికి కేంద్రబిందువుగా ఉన్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?
మంచినీరు. నీరే కదా ఏముందిలే అని అనుకుంటాము. ఐతే నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి. స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు. భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది. పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?
బాదం పాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వున్నాయి. వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం పాలు విటమిన్ ఇ, కాల్షియం, విటమిన్ డిలకు మంచి మూలం. ఇవి చర్మ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి. బాదం పాలలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పాల అలెర్జీలు లేదా లాక్టోస్ సరిపడని వారికి ఇది ఆవు పాలకు సహజ ప్రత్యామ్నాయంగా వుంటుంది. తియ్యని బాదం పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.