శుక్రవారం, 17 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 6 అక్టోబరు 2025 (11:22 IST)
సంబంధిత వార్తలు
Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..
కడుపులో మంటగా వుందండి...
భార్యాభర్తల గొడవలు.. భర్తపై వేడి నూనె పోసేసిన భార్య.. ఎక్కడ.. ఏమైంది?
Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు
భార్య అందమైనదా.. తెలివైనదా?
"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది భార్య
"రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Googleకి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)
దేశంలో ఐటీ అంటే బెంగళూరు అనేది చాలామంది చెప్పే మాట. ఐతే Google AI డేటా సెంటర్ Vizagకి వస్తుందనగానే కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసు వెళ్లగక్కారు. ఆయన మాట్లాడుతూ... డేటా సెంటర్లకు భారీగా విద్యుత్, నీరు అవసరం అవుతంది. ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా కేంద్రానికి ఉచితంగా భూములు, విద్యుత్, నీరు అందిస్తుంది. ఏటా గూగుల్ సంస్థకి 22 వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాలు ఇంత భారీగా ప్రైవేటు కంపెనీలకు సబ్సిడీలు ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవుతుంది.
మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)
తను ఎలాంటివాడినో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి బాగా తెలుసునని అన్నారు వర్మ. తనను మంత్రి నారాయణ గారు ఏదో అన్నారంటూ కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... నారాయణ గారు అన్న మాటలు ఏమైనా వీడియో రికార్డ్ వుందా, ఎవరో వర్మ గడ్డి పరక అన్నారని గాలి వార్తలను నన్ను అడగవద్దు. వీడియో వుంటే చూపించండి స్పందిస్తాను. కూటమిలో గొడవలు పెట్టేందుకు చూడవద్దు. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో పోటీ విషయంలో ఆగమన్నారు ఆగాను. ప్రచారం చేయమన్నారు చేసాను. నా భార్య, కుమారుడు అందరూ ప్రచారం చేసారు.
కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)
తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన ఎన్. సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే విధుల నుంచి తొలగించారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులుగా మంత్రి ఇంటికి వచ్చారు.
ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ
ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే, ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందన్నారు. ఒక రోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా, గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?
విశాఖపట్నంలో ఒక గిగావాట్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) హబ్ను స్థాపించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని గూగుల్ ఇచ్చిన హామీపై వారి వాగ్వాదం మధ్య ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను పరోక్షంగా విమర్శించారు. ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని వారు అంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?
పుట్టగొడుగులు సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటిని తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసుకుందాము. పుట్టగొడుగులు తింటే కొందరికి అలెర్జీ వస్తుంది. కొంతమందికి పుట్టగొడుగులు తిన్నప్పుడు చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, వాపు లేదా శ్వాస సమస్యలు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు. అడవిలో సహజంగా పెరిగే పుట్టగొడుగులలో కొన్ని రకాలు అత్యంత విషపూరితమైనవి, ప్రాణాంతకం కూడా కావచ్చు. వాటిని గుర్తించడంలో మీకు నిపుణులైన పరిజ్ఞానం లేకపోతే, అడవి పుట్టగొడుగులను అస్సలు తినకూడదు.
నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?
నిమ్మరసం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇది పడకపోవచ్చు, వారి సమస్యలను మరింత పెంచవచ్చు. అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు నిమ్మరసం సేవించరాదు. నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి లేదా రిఫ్లక్స్ను ప్రేరేపించి ఈ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. నిమ్మరసంలోని ఆమ్లం ఇప్పటికే ఉన్న కడుపు పుండ్లను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. నిమ్మరసం ఆమ్లత్వం కారణంగా పంటి ఎనామెల్ను దెబ్బతీస్తుంది, పళ్ళు సున్నితంగా మారవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు
ఈ రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చాలా వరకు కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్యాటీ లివర్ను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం క్రమంగా ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకోవడం. శరీర బరువులో 5% నుండి 10% తగ్గించుకుంటే కాలేయ కొవ్వు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా బరువు తగ్గడం కంటే స్థిరమైన, నెమ్మదైన బరువు.. అంటే వారానికి అరకిలో నుండి కిలో వరకూ తగ్గడానాకి లక్ష్యంగా పెట్టుకోవాలి.
ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?
తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు వంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. కలబందను ఫస్ట్ ఎయిడ్ కిట్ మొక్క అని కూడా అంటారు. దీని ఆకుల్లోని జెల్ కాలిన గాయాలు, చిన్నపాటి గాయాలు, చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది గాలిలోని బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి
భారతదేశపు దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దేశవ్యాప్తంగా 300 మంది కార్డియాలజిస్టులతో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలను ప్రకటించింది. దీని ప్రకారం యువ భారతీయుల్లో గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు, ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ప్రారంభ దశలో హెచ్చరిక సంకేతాలపై చాలామందికి అవగాహన లేకపోవడం, ఆర్థిక సన్నద్ధత లేకపోవడం మరింత సమస్యాత్మకంగా ఉంటోంది. గత దశాబ్దకాలంగా గుండె సంరక్షణ విషయంలో నాటకీయ పరివర్తన చోటుచేసుకున్నట్లు సర్వే పేర్కొంది. హృద్రోగాలు యువ భారతీయుల్లో అత్యధికంగా పెరుగుతున్న తీరును ఈ అధ్యయనం తెలియజేసింది.