ఆదివారం, 15 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జగన్కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కడపుమంట ఎక్కువైందని, అందువల్ల ఆయనకు ఈనో ప్యాకెట్లను పంపుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం అద్భుత విజయం సాధించిందన్నారు. దీన్ని చూసి జగన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అందుకే ఈ పథకం అమలుపై జగన్ రెడ్డి తన రోత పత్రిక ద్వారా మరోమారు అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు.
కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకె నాయకురాలు కనిమొళి కల్లు తాగారు. దీనికి కారణం లేకపోలేదు. కల్లుగీత కార్మికుల కష్టాలను తీర్చేందుకు వారు పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతోమంచిది. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు వారిరువురూ తాటిరేకలో కల్లు పోయించుకుని తాగేశారు. తాటికల్లు ఆరోగ్య ప్రయోజనాలు అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి.
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?
ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇదిలావుంటే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఏకంగా కొన్ని గంటల పాటు పాటు రన్వేపై ఉండాల్సివచ్చింది. ఈ ఘటనపై సదరు సంస్థ స్పందించింది.
ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!
యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల గుర్తింపు ప్రక్రియ ఓ అగ్నిపరీక్షగా మారింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241 ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతులను గుర్తించి, వారి బంధువులకు అప్పగించడం ఇపుడు ఓ సవాల్గా మారింది.
చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో కీలకమని సినీ హీరో సుమన్ అన్నారు. ఆయన అనుభవం, దార్శనికత రాష్ట్రానికి ఎంతో మేలు అని ఉద్ఘాటించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్గా వుంచుతుంది. సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు. సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.