బాలీవుడ్ నటి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.. మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ప్రపంచకప్ సందర్భంగా క్రికెట్ టీమ్ సెలక్టర్లు అనుష్క శర్మకు టీ ఇచ్చే పనులు చేశారని ఫరూఖ్ ఇంజినీర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు, వాటిపై తలెత్తిన వివాదాలు, ఇతర అంశాలపై సవివరమైన వివరణ ఇస్తూ అనుష్క శర్మ ట్విటర్, ఇన్స్టాగ్రామ్ల్లో ఒక పోస్ట్...