ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. దీంతో నాగాలాండ్లో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ వెల్లడించారు. దిమాపూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గౌహతికి నమూనాలు పంపించగా, పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను అక్కడి స్థానిక వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలిచి చికిత్స అందిస్తున్నారు. దిమాపూర్కు చెందిన...