సంబంధిత వార్తలు
- నేడే ఐపీఎల్ 2023 సంబురాలు.. ధోనీకి గాయం.. ఆడుతాడా?
- 31-03-2023 తేదీ శుక్రవారం దినఫలాలు - లక్ష్మీ అష్టోత్రం చదివినా లేక విన్నా శుభం..
- నూతన పార్లమెంట్ ప్రాజెక్ట్లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్ ఇండియా
- మార్చి 31న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభం
- ఫిలిప్పీన్స్.. ఫెర్రీలో మంటలు.. పదిమంది మృతి
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు: 3,016మందికి పాజిటివ్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. . కేరళలోని ఎర్ణాకులం, తిరువనంతపురం జిల్లాలు కేసుల సంఖ్య పరంగా టాప్లో ఉన్నాయి. గోవాలో గురువారం కొత్తగా 108 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు కేంద్రం సూచన చేశారు. యూపీ నుంచి మహారాష్ట్ర వరకూ పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు అప్రమత్తం అయ్యాయి.
ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, కొత్త వేరియంట్ ఏదీ వెలుగులోకి రాలేదని ఆయన భరోసా ఇచ్చారు.
తర్వాతి కథనం
