సంబంధిత వార్తలు
- హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్న ఇండియన్ ఎయిర్ చీఫ్
- ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం : 11కు పెరిగిన మృతులు - బిపిన్ రావత్ ఏమయ్యారు?
- ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం : ఏడుకు పెరిగిన మృతులు - బిపిన్ రావత్?
- కుప్పకూలిన హెలికాఫ్టర్లో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్... పరిస్థితేంటి?
- నీలగిరి జిల్లాలో కుప్పకూలిన హెలికాఫ్టర్ ... సిబ్బంది పరిస్థితి?
కేంద్ర కేబినేట్ ఎమర్జెన్సీ మీటింగ్.. బిపిన్ రావత్ ఆచూకీ కోసం?
Helicopter Crash
తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీయస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణీతో పాటు మరో ఏడుగురు వున్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న బిపిన్ రావత్ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఘటన స్థలం వద్ద రెస్కూ సిబ్బంది ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించింది.
