Saturday, 16 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 16 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
మనస్తత్వ శాస్త్రం
smart tips to keep your family happy
Written By
Last Updated :
Friday, 1 September 2023 (19:54 IST)
భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య ఇవి చేస్తే?
Publish:
Fri, 1 Sep 2023 (19:52 IST)
Updated:
Fri, 1 Sep 2023 (19:54 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శెనగలు ఉడికించిన నీటితో రసం.. వేడి వేడి అన్నం..కాంబో అదుర్స్
:
తాాజా వార్తలు
నెల్లూరులో నో, ఆన్లైన్లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు
ప్రతిఏటా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఈసారి మహానాడును నెల్లూరు జిల్లాలో భారీగా నిర్వహించాలని అనుకున్నారు. ఐతే ప్రధానమంత్రి ఇటీవలే దేశ ప్రజలు పొదుపు పాటించాలని సూచన చేసారు. దీనితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వెంటనే తదనుగుణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈసారి మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేదిక ఏర్పాటు చేసి నిర్వహించాలని ఆయన సూచన చేసినట్లు సమాచారం.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో
మొన్న తమిళనాడు ఎన్నికల ఫలితాల దగ్గర్నుంచి నా చెవుల్లో ఒకటే ఊదర కొడుతున్నారు... అన్నా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినట్లయితే ఫలితం మరోలా వుండేదని అంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన జనసేన నాయకులతో మాట్లాడుతూ... మీరు అన్నది నిజమే. నాకు ఆఫ్షన్ వుండింది. కానీ ఏమాత్రం తేడా వచ్చినా వైసిపి అధికారంలోకి వస్తే ఇక ఎవరినీ బ్రతకనిచ్చే పరిస్థితి వుండదు. పైగా నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్దండ నాయకుడిని జైలులో చూసాను. అంత పెద్ద నాయకుడినే వాళ్లు వేధిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆలోచనలో పడ్డాను
ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశంలో ఉన్న ఆస్తమా (ఉబ్బసం) వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబ సభ్యులు శుభవార్త చెప్పారు. జూన్ నెల 8వ తేదీన ఉబ్బసం రోగులకు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాద్ పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతోంది ఆ మహిళ. ఇంతలోనే వేగంగా రైలు వచ్చేసింది. దీనితో తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఫ్లాట్ఫాంకి రైలు ట్రాకుకి మధ్య పిల్లల్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. రైలు వేగంగా వారిని టచ్ చేస్తూ వెళ్లింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో వారు బైటపడ్డారు. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని సమిష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషనులో జరిగింది. ట్రాక్ దాటేందుకు కనీసం వంతెన కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషను దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత
మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని తెలిపే ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలోని కొహెడ గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. గ్రామంలో నివాసం వుండే గోవర్థన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా గోప్యంగా వుంచారు. ఇద్దరూ తమ మకాన్ని మార్చేసి సిటీకి దగ్గరలో వుంటున్నారు. వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఐతే గోవర్థన్ డ్యూటీకి వెళ్లగానే తమ ఇంటికి సమీపంలో వున్న మరో వ్యక్తి సరితకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోదీ.. స్వయంగా వాటిని పాటిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్హాసన్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుందామంటూ చిత్ర పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు.
తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?
కోలీవుడ్ సినీ వర్గాల్లో ఇప్పుడొక టాక్ నడుస్తోంది. అదేమిటంటే... ఇటీవలే టీవీకే పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎం అయిన విజయ్కు తన పిల్లలంటే పెద్దగా పట్టించుకోడనే చర్చ నడుస్తోంది. సీఎం విజయ్ కుమారుడు జాసన్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. సందీప్ కిషన్తో సిగ్మా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే... జాసన్ సినిమా కెరీర్ సంగతిని విజయ్ అస్సలు పట్టించుకోలేదట. అంతేకాదు... జాసన్ కు వచ్చినటువంటి మొదటి సినీ అవకాశం కూడా అతడి తల్లి సంగీత, తాతయ్య ద్వారా వచ్చినట్లు సమాచారం.
Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు
గత కొద్దిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలను తెలియజేస్తూ ఏర్పాటుచేసిన సమావేశాలు సినీమా ఇండస్ట్రీలో కొంత గేప్ ను సూచిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని కోరుతుంటే, నిర్మాతలు తమ సమస్యలను కూడా వారి ముందు పెట్టి సమన్వయంతో ముందుకు సాగుదాం అని ప్రకటించాయి. అయితే మూడు వర్గాల మధ్య గేప్ రావడంతో పెద్దమనుషుల సమావేశం నేడు ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా అన్ని సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్లో చరణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos