Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
కథనాలు
These are bad habits that should be abandoned immediately
Written By
Last Modified:
Thursday, 27 March 2025 (21:01 IST)
ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి
Publish:
Thu, 27 Mar 2025 (21:01 IST)
Updated:
Thu, 27 Mar 2025 (21:05 IST)
google-news
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత
మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని తెలిపే ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలోని కొహెడ గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. గ్రామంలో నివాసం వుండే గోవర్థన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా గోప్యంగా వుంచారు. ఇద్దరూ తమ మకాన్ని మార్చేసి సిటీకి దగ్గరలో వుంటున్నారు. వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఐతే గోవర్థన్ డ్యూటీకి వెళ్లగానే తమ ఇంటికి సమీపంలో వున్న మరో వ్యక్తి సరితకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 26వ తేదీన రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ధర్ భోజ్శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ధర్ భోజ్శాల లేదా కమల్ మౌలా ఆలయ వివాదంలో ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుదని ఇండోర్ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషన్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.
రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు
రాళ్లసీమగా పేరుగాంచిన రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యతను ఎన్డీయే తీసుకుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
డ్రోన్ హబ్గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను డ్రోన్ హబ్గా మారుస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించామన్నారు.
లేటెస్ట్
15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యానుకూలత ఉంది. లావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇతరుల సలహా పాటిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభలేఖ అందుకుంటారు.
14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలనువుతాయి. ఒత్తిడికి గురికావద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రసీదులు జాగ్రత్త.
13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఖర్చులు విపరీతం చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలనువుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రకటనలు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?
పిల్లి మన దారికి అడ్డంగా వస్తే అది దుశ్శకునమని తరచుగా చెబుతుంటారు. ఎవరైనా ప్రయాణం మొదలుపెడుతుంటే, జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా ముందుకు సాగడం మంచిది. చేతిలో ఉన్న పనిని వాయిదా వేయడాన్ని కూడా పరిగణించవచ్చు. అయితే, అది కేవలం ఆఫీసుకు రోజూ చేసే ప్రయాణం అయితే, ముందుకు వెళ్లే ముందు ఒక నిమిషం ఆగి కూర్చోవాలి. పిల్లులకు ప్రతికూల శక్తుల పట్ల అధిక సున్నితత్వం ఉంటుంది. దుష్ట శక్తులు ఉన్న ప్రదేశాలలో అవి ఉండవు. పిల్లిని సానుకూల శక్తితో నిండిన జీవిగా ఎక్కువగా చూస్తున్నారు.
భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ ఉద్యమంపై దృఢమైన వైఖరిని అవలంబిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి నుండి పళనికి నేరుగా బస్సు సేవను ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ భక్తుల చిరకాల కోరికను నెరవేర్చారు. తమిళనాడు బీజేపీ యువ నాయకుడు, దక్షిణ భారతదేశంలోని విప్లవాత్మక రాజకీయ నాయకులలో ఒకరైన అన్నామలై, ఈ విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos