సంబంధిత వార్తలు
- స్నేహితుల సలహాతో అమిత వేగంతో డ్రైవింగ్.. నార్సింగి రోడ్డు ప్రమాదంలో నిజాలు
- తృటిలో తప్పిన ప్రమాదం : బిజీ రోడ్డులో ఉన్నట్టుండి పడిపోయిన్ ఐరన్ పిల్లర్
- రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ దుర్మరణం
- సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం - 9 మందికి గాయాలు
- కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను, మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
తర్వాతి కథనం
