సంబంధిత వార్తలు
- వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించలేం : సుప్రీంకోర్టు కేంద్రం అఫిడవిట్
- కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగులకు ఉపశమనం: దేశంలోనే మొదటిసారిగా డబ్ల్యూఎఫ్ హెచ్టీ సెంటర్లు
- ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్
- ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు
- శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే
జల మండలి ఉద్యోగులకు శుభవార్త... కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సర్కార్ జల మండలి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జల మండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నవంబరు మాసం నుంచే పెంచిన వేతనాలను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. గత కొన్ని నెలలు గా జల మండలి ఉద్యోగులు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.