రామాయణం 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది
Bala ramayanam
ఇదిలా వుండగా, రామాయరణం సినిమా 25ఏట ప్రవేశించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఆ చిత్రానికి సంగీతం మాధవపెద్ది సురేష్ఎ, ల్.వైద్యనాధన్ నిర్వహించారు. నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్, కె.ఎస్.చిత్ర, జేసుదాసు, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి, గీతరచన మల్లెమాల సుందర రామిరెడ్డి, ఉండేల భుజంగరాయశర్మ (పద్యాలు), సంభాషణలు ఎమ్.వి.ఎస్.హనుమంతరావు, ఛాయాగ్రహణం శేఖర్ వి. జోసఫ్.
కాగా, ఈ ఏడాది ఆయన సమంతతో శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది పౌరాణిక కథలోని ఓ భాగానికి చెందిన సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంటోంది.
