Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది
Surender Reddy, Venkatesh
విశ్వసనీయ సమాచారం మేరకు విక్టరీ వెంకటేష్ తో సినిమా ఆరంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫిలింసిటీలో ఈ మేరకు షూటింగ్ జరుగతుందని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ ను ఇంచుమించు ఎంటర్ టైన్ మెంట్ తో చూపించాలని సురేందర్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, పూజా హెగ్డే నాయికలుగా ఎంపికయ్యారట. కొంతకాలం గేప్ తర్వాత నల్లమలుపు బుజ్జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
